కోల్కతా : పశ్చిమ బెంగాల్ రగడ దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. కేంద్రంపై ఆరోపణలు గుప్పిస్తున్న అక్కడి సీఎం మమతా బెనర్జీ మెట్టు దిగడంలేదు. కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ దీదీ చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. మరోవైపు వివిధ పథకాల కింద కేంద్రం నుంచి వచ్చే నిధులు తీసుకోబోమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోడీపై ఆరోపణలు గుప్పించిన మమతా..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SqvF0S
కేంద్రం నిధులు తీసుకోం.. మెట్టు దిగని దీదీ.. కొనసాగుతున్న దీక్ష
Related Posts:
తన కూతురు మృతే చివరిది కావాలి: స్టాలిన్తో శుభశ్రీ తల్లిదండ్రులుతమిళనాడు: సెప్టెంబర్ 12న క్రితం చెన్నైరోడ్డుపై ఓ రాజకీయపార్టీకి సంబంధించిన బ్యానర్ గాలికి తెగి అటుగా ద్విచక్రవాహనంలో వస్తున్న మహిళా టెక్కీపై పడటంతో ఆమ… Read More
కొడుకు లైంగికదాడి.. వీడియో తీసిన తల్లి... ఆ తర్వాత బెదిరించి....రాయ్పూర్/ బలోడా బజార్ : అవును ఇది కలికాలమే. సమాజంలో మంచి, మర్యాద లేదు, గౌరవం అన్న మాటే లేదు. సంబంధ, బంధవ్యాలు కూడా విలువలేకుండా పోతోంది. ఏదో సినిమాలో… Read More
రేషన్ తీసుకోవటం లేదా ? అయితే మీ ఆహార భద్రతా కార్డు గోవిందా !!తెలంగాణ రాష్ట్రంలో రేషన్ తీసుకోని లబ్ధిదారుల ఏరివేతకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. రేషన్ బియ్యం నాణ్యత లేకపోవడంతో చాలామంది రేషన్ బియ్య… Read More
ఏపీలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ బంద్...! సుజాతరావు సిఫారసులను ఆమోదించిన సీఎం జగన్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఈమేరకు ప్రభుత్వ వైద్యుల ప్రైవైట్ ప్రాక్టీసుపై నిషేధం విధిస్తూ నిర్ణయ… Read More
ఎట్టకేలకు బోటు జాడ గుర్తించిన ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తుల సాంకేతిక బృందంఎట్టకేలకు పదుల సంఖ్యలో పర్యాటకుల ప్రాణాలు తీసిన బోటు జాడ దొరికింది. పాపికొండల విహారయాత్రకు వెళ్లి గోదావరి నదిలో లాంచీ ప్రమాదంలో మృతి చెందిన వారిని బయట… Read More
0 comments:
Post a Comment