విజయవాడ/గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం పదిన్నర గంటల సమయానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ నరసింహన్, ఇతర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గుంటూరుకు బయలుదేరారు. విమానం నుంచి భారీ సూట్కేసులను దింపారు. వాటిని సిబ్బంది తరలించింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను గుంటూరు నుంచి ప్రారంభిస్తారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MWTgky
భారీ సూట్కేసులతో ఏపీలో అడుగిడిన మోడీ, రెచ్చిపోయిన టీడీపీ: 'జగనే కాదు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు'
Related Posts:
తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. దేశవ్యాప్తంగా 2,34,692 కొత్త కేసులు...తెలంగాణలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. వరుసగా రెండు రోజులు 3వేల మార్క్ దాటిన కేసులు... శుక్రవారం (ఏప్రిల్ 16) రికార్డు స్థాయిలో 4వేల మార్క్ని … Read More
పవన్ కాళ్లు పిసికి రుణం తీర్చుకుంటా... గురూజీకి నా సేవలందిస్తా... పవన్పై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్...ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వరుస ట్వీట్లతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ను టార్గెట్ చేశారు. కోవిడ్ సోకి హోం ఐసోలేషన్లో చికిత్స పొంద… Read More
కుంభమేళాపై మోదీ కీలక వ్యాఖ్యలు... ఇక ప్రతీకాత్మకంగానే జరపాలని విజ్ఞప్తి... గడువుకు ముందే ముగిస్తారా?దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కుంభమేళాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక కుంభమేళా కేవలం ప్రతీకాత… Read More
Friends: రేయ్, నేను మీ మమ్మి రాత్రి.... పచ్చి బూతులు, కోడి కోసినట్లు కోసేశాడు, లిక్కర్ ఎఫెక్ట్ !బెంగళూరు: కలసిమెలసి తిరుగుతున్న బాల్య స్నేహితులు ఒకే చోట పని చేస్తున్నారు. సినిమాలు, షికార్లకు వెళ్లినా, మందు పార్టీలకు, డాబాలకు వెళ్లినా ఇద్దరూ కలిసే… Read More
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సంచలనం- వెయ్యి కోట్ల నగదు, గిఫ్ట్లు సీజ్-దేశంలో తొలిసారిప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పెను సంచలనం రేపుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ, ఇతర విపక్షాల మధ్య నెలకొన్న పోటీతో… Read More
0 comments:
Post a Comment