Sunday, February 10, 2019

భారీ సూట్‌కేసులతో ఏపీలో అడుగిడిన మోడీ, రెచ్చిపోయిన టీడీపీ: 'జగనే కాదు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు'

విజయవాడ/గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం పదిన్నర గంటల సమయానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ నరసింహన్, ఇతర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గుంటూరుకు బయలుదేరారు. విమానం నుంచి భారీ సూట్‌కేసులను దింపారు. వాటిని సిబ్బంది తరలించింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను గుంటూరు నుంచి ప్రారంభిస్తారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MWTgky

Related Posts:

0 comments:

Post a Comment