విజయవాడ/గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం పదిన్నర గంటల సమయానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ నరసింహన్, ఇతర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గుంటూరుకు బయలుదేరారు. విమానం నుంచి భారీ సూట్కేసులను దింపారు. వాటిని సిబ్బంది తరలించింది. పలు అభివృద్ధి కార్యక్రమాలను గుంటూరు నుంచి ప్రారంభిస్తారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MWTgky
భారీ సూట్కేసులతో ఏపీలో అడుగిడిన మోడీ, రెచ్చిపోయిన టీడీపీ: 'జగనే కాదు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు'
Related Posts:
ఎప్పటిలాగే ఈసారి కూడా.. ప్రశాంత వాతావరణంలో బక్రీద్: సీపీ అంజనీకుమార్త్యాగాలకు ప్రతీకైన బక్రీద్. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్అంజనీకుమార్ విజ్ఞప్తి చేశారు. బక్రీద్ పురస్కరించుకుని… Read More
వేర్వేరు కంపెనీల కరోనా వ్యాక్సిన్లు వేసుకుంటే ఏమౌతుంది?: డబ్ల్యూహెచ్ఓ ఫుల్ క్లారిటీజెనీవా: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. భారత్ సహా అన్ని దేశాలు వ్యాక్సిన… Read More
వర్ష బీభత్సం: ఉరుములు, మెరుపులకు 68 మంది మృత్యువాత..దేశవ్యాప్తంగా చాలా చోట్ల వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. నైరుతు రుతుపవనాల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కేరళ… Read More
థర్డ్ వేవ్ అనివార్యం.. ఇప్పుడే పర్యాటక ప్రాంతాలు తెరవద్దు: ఐఎంఏకరోనా వైరస్ సెకండ్ వేవ్ భయకంపితులను చేసింది. దాని ఇంపాక్ట్ మాములుగా లేదు. అయితే థర్డ్ వేవ్ అని.. అదీ పిల్లలకు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొందరు … Read More
ఆందోళనకరంగా కరోనా విస్తరణ: మరిన్ని లాక్డౌన్లు: సూపర్ స్ప్రెడర్లు ఎవరో కాదు: ఐఎంఎస్సీచెన్నై: ప్రాణాంతక కరోనా వైరస్ బారి నుంచి దేశం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. కరోనా మరణాలూ ఇదివరకట్లా భయాందో… Read More
0 comments:
Post a Comment