గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం గుంటూరు నుంచి మూడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించారు. రిమోట్ ద్వారా నవ్యాంధ్రలోని వివిధ ప్రాజెక్టులకు మోడీ స్విచ్చాన్ చేశారు. విశాఖపట్నంలోని వ్యూహాత్మక చమురు నిల్వల కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.1178 కోట్లతో ఈ ప్రాజెక్టును కేంద్ర ఇంధన, సహజవాయు మంత్రిత్వ శాఖ నిర్మించనుంది. డాల్ఫినోస్ కొండలో భూగర్భ కేంద్రాన్ని ఆయన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SFJWqy
ఏపీలో 3 కీలక ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన: వాటివల్ల ఇవీ ప్రయోజనాలు
Related Posts:
చైనాతో చర్చలు ఫలించాయన్న కేంద్రం - లదాక్లో తగ్గని టెన్షన్ - రెండు నాలుకల డ్రాగన్భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నాలుగు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సైనిక స్థాయిలో చర్చలు విఫలం కావడంతో దౌత్య మార్గంలో… Read More
చైనా -పాక్ ప్లాన్: భారత్పై అణుయుద్ధం - ముస్లింలపై పడకుండా బాంబులేస్తాం - పాక్ మంత్రి ప్రేలాపనదాయాది పాకిస్తాన్ పూర్తిగా డ్రాగన్ చైనా పాదాక్రాంతమైపోయింది. పాకిస్తాన్ భవిష్యత్తు చైనాతో సంబధాలపైనే ఆధారపడి ఉందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిస్సిగ్గుగా ఒ… Read More
పీఎం కేర్ ఫండ్లో చైనా పెట్టుబడులున్నాయా?: రూ. 3076 కోట్లపై చిదంబరం ప్రశ్నలున్యూఢిల్లీ: పీఎం కేర్ నిధులను స్క్కూటినీ చేయడానికి వీళ్లేకుండా చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం గురువారం పలు సందేహాలను వ… Read More
ఒకే దేశం ఒకే రేషన్ కార్డు.... జనాలకు చేరని స్కీమ్... తాజా రిపోర్టులో వెల్లడి...మార్చి 25న ప్రధాని నరేంద్ర మోదీ కరోనా లాక్ డౌన్ ప్రకటించాక దేశంలో వలస కూలీలు,పేదలు ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణాతీతం. ఉద్యోగ,ఉపాధి కోల్పోయి తినడానికి తిం… Read More
ఫేస్బుక్ వివాదం: శశిథరూర్ను ఆ పదవి నుంచి తప్పించాలంటూ బీజేపీ ఎంపీల డిమాండ్న్యూఢిల్లీ: ఫేస్బుక్ వివాదం మరింత ముదిరిపోతోంది. భారత ఫేస్బుక్ కార్యకలాపాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఇన్ఫర… Read More
0 comments:
Post a Comment