గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం గుంటూరు నుంచి మూడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించారు. రిమోట్ ద్వారా నవ్యాంధ్రలోని వివిధ ప్రాజెక్టులకు మోడీ స్విచ్చాన్ చేశారు. విశాఖపట్నంలోని వ్యూహాత్మక చమురు నిల్వల కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.1178 కోట్లతో ఈ ప్రాజెక్టును కేంద్ర ఇంధన, సహజవాయు మంత్రిత్వ శాఖ నిర్మించనుంది. డాల్ఫినోస్ కొండలో భూగర్భ కేంద్రాన్ని ఆయన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SFJWqy
ఏపీలో 3 కీలక ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన: వాటివల్ల ఇవీ ప్రయోజనాలు
Related Posts:
షాకింగ్ ..ట్విట్టర్ కు రాజీనామా చేసిన కో ఫౌండర్... ఇవాన్ విలియమ్స్ ఏమన్నారంటేసోషల్ మీడియాలో ప్రధానం గా మారిన ట్విట్టర్ మాజీ సీఈవో, కో ఫౌండర్ ఇవాన్ విలియమ్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుతో ఆయన ట్విట్టర్ ను వీడి వెళ్లాలన… Read More
అస్సాంలో విషాదం... ఈ మద్యం సేవించి 66 మంది కార్మికులు మృతిఅస్సాం: అస్సాంలో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి 66 మంది టీ తోటల్లో పనిచేసే కార్మికులు మృతి చెందారు. ఒక్క గోలఘాట్ జిల్లాలోనే 39 మంది మరణించా… Read More
విషాదం: రోడ్డు ప్రమాదంలో అన్నాడీఎంకే ఎంపీ మృతిచెన్నై: అన్నాడీఎంకే పార్టీలో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన ఎంపీ ఎస్ రాజేంద్రన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున తిండివన… Read More
పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ .. 6న ఇందూరుకు అమిత్ షా : లక్ష్మణ్హైదరాబాద్ : వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. ఉత్తరాదిలో ఆ పార్టీకి మంచి పట్టు ఉంది. సీట్ల లెక్కలు, విజయవకాశాలపై కూడా ధీమాగా ఉంది. అయిత… Read More
ఈ లోక్ సభ ఎన్నికలు చాలా కాస్ట్లీ గురూ ..? ఖర్చు 71 వేల కోట్లు దాటే అవకాశం ఉందన్న పొలిటికల్ ఆనలిస్ట్హైదరాబాద్ : 2019 సార్వత్రిక ఎన్నికలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మళ్లీ ఏ పార్టీ గెలుస్తోంది. ఏ కూటమి అధికారంలోకి వస్తోందనే అంశం చర్చానీయాంశమైంది. ప్రజల… Read More
0 comments:
Post a Comment