Monday, February 25, 2019

మేడారం మినీ జాతర ముగిసినా ... భక్త జన సంద్రంగా మేడారం

మేడారం మినీ జాతర ముగిసింది. అయినప్పటికీ భక్త జన ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. మేడారం జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి రెండు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మినీ జాతర 23 వ తేదీతో ముగిసినప్పటికీ మేడారానికి భక్తులు మాత్రం పోటెత్తుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TiArxO

Related Posts:

0 comments:

Post a Comment