గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన ఉత్కంఠను రేపింది. అడుగడుగునా టీడీపీ, లెఫ్ట్ పార్టీ నేతలు నిరసనలు తెలిపారు. అదే సమయంలో బీజేపీ కూడా మోడీ సభను ఘన విజయం చేసి చూపించింది. ఏపీ సీఎం ప్రధాని ఘాటుగానే స్పందించారు. ఏపీకి ఏమిచ్చామో చెప్పారు. ఏపీకి ఏదైనా జరగలేదని ప్రజలు భావిస్తే అందుకు చంద్రబాబుదే తప్పని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SzL9Qn
మాటకు మాట: 'గో బ్యాక్'ను పాజిటివ్గా తీసుకున్న మోడీ, బాబుకు ఆరు గట్టి చురకలివే! నవ్విన పురంధేశ్వరి
Related Posts:
పంచాయతీ నోటిఫికేషన్పై భగ్గుమన్న ఉద్యోగులు- ధర్నాలు, మెరుపుసమ్మెకూ రెడీఏపీలో ఇవాళ విడుదలైన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్పై ఉద్యోగులు భగ్గుమన్నారు. కరోనా ప్రభావం ఉందని చెప్పినా, వ్యాక్సినేషన్ పూర్తికాకుండా ఎన్నికలు వద్దని … Read More
మాజీ సీజేఐ, ఎంపీ రంజన్ గొగొయ్కు జడ్ ప్లస్ వీఐపీ సెక్యూరిటీన్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్ గొగొయ్కు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ వీఐపీ భద్రతను కల్పించింది. ఈ క్రయంలో ఆయ… Read More
వెంగయ్య మృతి వైసిపి పతనానికి నాంది, జగన్ కు , అన్నా రాంబాబుకు పవన్ కళ్యాణ్ వార్నింగ్వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒంగోలులో ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన వెంగయ… Read More
నిమ్మగడ్డలో చంద్రబాబు పరకాయ ప్రవేశం..? 'ఏకగ్రీవాలు' ఆయనే వద్దన్నారేమో...కక్ష సాధింపే : అంబటి రాంబాబురాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి అభ్యంతరమేమీ లేదని... కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని భావిస్తున్నామని … Read More
సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుతో నాకు ప్రాణహాని... నటి శ్రీసుధ పోలీసులకు ఫిర్యాదు...టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడితో తనకు ప్రాణహాని ఉందని సినీ నటి శ్రీసుధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఆయనపై పెట్టిన కేసు… Read More
0 comments:
Post a Comment