Saturday, February 9, 2019

అందుకే కలిశాం, గతం గతః, జగన్ ప్రమాదకరం: ఆది-రామసుబ్బారెడ్డి, కడప రాజకీయాల్లో కీలక మలుపు

కడప: జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎవరు పోటీ చేయాలనే అంశం శుక్రవారం కొలిక్కి వచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి, కడప లోకసభ నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రామసుబ్బారెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబు ఇచ్చారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RMHqdC

Related Posts:

0 comments:

Post a Comment