అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో బుధవారం నిర్వహించిన వైసీపీ సమర శంఖారావంలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాకిచ్చారు. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా వ్యవహరించారు. జగన్ ప్రకటించిన నవరత్నాలను అధికార టీడీపీ కాపీ చేసి అమలు చేస్తోందని వైసీపీ విమర్శిస్తోంది. అంతలోనే ఇలా.. చంద్రబాబుకు షాక్!: వైసీపీలోకి కడప టీడీపీ కీలక నేత, ఎందుకంటే?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MViXln
దెబ్బకు దెబ్బ: ఇదీ దెబ్బంటే, ఏం చేయలేనిస్థితి.. చంద్రబాబుకు గట్టి షాకిచ్చిన జగన్
Related Posts:
హైదరాబాద్ మేయర్కు కరోనా పాజిటివ్: మహమ్మారికి ఎవరూ అతీతులు కాదంటూ ఈటెలహైదరాబాద్: మహమ్మారి కరోనాకు ఎవరూ అతీతులు కారనీ, అది అందరికీ సోకుతుందని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరోనా సోకకుండా ముందు జాగ్రత్తలు… Read More
కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్సరిగ్గా 21 ఏళ్ల క్రితం కార్గిల్ శిఖరాలపై భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. పాకిస్తాన్ సైనికులు ఎత్తయిన కార్గిల్ కొండల్లో చొరబడి స్థావరాలు ఏర్పాట… Read More
తెనాలి ఆసుపత్రి: పీపీఈ కిట్లు లేక..రెయిన్ కోట్లతో పేషెంట్లకు వైద్యం: ఆపదలో వారియర్స్: జనసేనతెనాలి: గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్స అందిస్తోన్న నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లకు ప్రభుత్వం పర్సనల్ ప్రొటెక్ట… Read More
జగన్ డ్రీమ్-ఏపీ చరిత్రలో అతిపెద్ద లిఫ్ట్ -రాయలసీమ ఎత్తిపోతలపై కీలక పరిణామం- కేసీఆర్ సర్కారు గగ్గోలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కీలక పరిణామాం చోటుచేసుకోనుంది. రాష్ట్ర చరిత్ర… Read More
నిమ్మకాయలు, తాయెత్తులతో కొవిడ్ ఖతం - అంటూ కరోనా బాబా ప్రచారం.. సినీ ఫక్కీలో చివరికి ఇలా..‘‘దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? మీకు కరోనా వైరస్ సోకిందేమోనని అనుమానంగా ఉందా? ఆస్పత్రులకు వెళ్లాలంటే భయంగా ఉందా? మా… Read More
0 comments:
Post a Comment