తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కార్యక్రమాలనే ప్రచార వేదికలుగా మార్చుకున్నారు. `పసుపు-కుంకుమ` అని, `ధర్మ పోరాట దీక్ష` అని ఇలా చాపకింద నీరులా ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బుధవారం తిరుపతి వేదికగా తన ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించినట్టే. బూత్ కమిటీలు, మండల స్థాయి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Swpit2
ప్రచార రేసులో కమలనాథులు కూడా: 10న ప్రధాని రాక..
Related Posts:
హైదరాబాద్ ఇకపై ఇలా ఉండదు.. తెలంగాణ బడ్జెట్ 2020 హైలైట్స్.. సరికొత్త ప్రతిపాదనలు ఇవే..వార్షిక బడ్జెట్ లో భాగంగా ఆయా శాఖలకు కేటాయింపులతోపాటు కొన్ని సరికొత్త ప్రతినాదనలనూ రూపొందిచామని, హైదరాబాద్ సిటీతోపాటు వివిధ అంశాల్లో కీలకమైన మార్పునకు… Read More
ఎన్నికలు ముగిసాయి.. ఇక మిగిలిన టార్గెట్ అదే.. మంత్రి హరీష్రావు కీలక వ్యాఖ్యలుతెలంగాణ ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీష్రావు భావోద్వేగంతో ప్రసంగం చేశారు. నా తెలంగాణ కోటి ర… Read More
Telangana Budget: బడ్జెట్ ప్రజలను భ్రమల్లోకి నెట్టింది, అంకెలతో హరీశ్రావు గారడీ: భట్టి విక్రమార్కతెలంగాణ బడ్జెట్ ప్రజలను భ్రమల్లోకి నెట్టిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. బడ్జెట్ వాస్తవానికి దగ్గర లేదని విమర్శించారు. హరీశ్ రావు… Read More
Coronavirus : కొత్తగా మరో 6 కరోనా పాజిటివ్ కేసులు.. 5 కేరళలో, ఒకటి తమిళనాడులో..కేరళలో మరో ఐదుగురికి కరోనా వైరస్ సోకింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. ఆ ఐదుగురిలో ముగ్గురు ఇటీవలే ఇటలీ వెళ్లి వచ్చారని.. వారి ను… Read More
జగన్ సర్కార్పై చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్: తొమ్మిది నెలల్లో 180 అత్యాచారాలంటూ..!అమరావతి: రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. మహిళలపై అఘా… Read More
0 comments:
Post a Comment