అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించేందుకు ఇదే మంచి సమయమా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మాజీ సభ్యులు ఓవీ రమణ అన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GmLBuC
Monday, February 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment