బెంగళూరు: కర్ణాటకలోని చిక్కమంగళూరు శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీటీ. రవి ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. రోడ్డు పక్కన నిలబడి ఉన్న రెండు కార్లను ఎమ్మెల్యే కారు ఢీకొనడంతో వాటిని బీజేపీ ఎమ్మెల్యే సీటీ రవి కారు డీకొనింది. తుమకూరు జిల్లా కుణిగల్ సమీపంలోని ఉకేనహళ్ళి సమీపంలోని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2trioad
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం, విహారయాత్రలో విషాదం!
Related Posts:
బీజేపీ భారీ స్కెచ్... కేసీఆర్కు స్పాట్... అదే జరిగితే టీఆర్ఎస్ పునాదులు కదలడం ఖాయం...ప్రముఖ తెలుగు దినపత్రిక నవ తెలంగాణ ఆదివారం(జనవరి 3) ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త,ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడై… Read More
భయంకరమైన శిక్ష: రామతీర్థం ఉదంతంపై జగన్ సర్కార్కు చిల్కూర్ బాలాజీ అర్చకుల అల్టిమేటంహైదరాబాద్: విజయనగరం జిల్లాలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో చోటు చేసుకున్నఉదంతం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఘట… Read More
కిమ్ జోంగ్ ఉన్: తాత కిమ్ ఇల్-సంగ్ నుంచి నియంతృత్వాన్ని వారసత్వంగా పొందిన ఉత్తర కొరియా అధినేతఅది 1945, అక్టోబర్ 14. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లోని ఓ స్టేడియంలో రెడ్ ఆర్మీకి స్వాగతం పలికేందుకు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. చుట్టూ సోవియట్… Read More
ఆవుమాంసాన్ని పీకల్దాకా మెక్కిన రోహిత్ శర్మ: మెనూలో పంది మాసం కూడా: కోహ్లీ ఫ్యాన్స్కు పండగమెల్బోర్న్: ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న భారత క్రికెట్ జట్టు ఒక్కసారిగా వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఒకరు కాదు..ఇద్దరు కాదు.. ఏకంగా అయిదుమంది క్రి… Read More
రామతీర్థం..మాటల యుద్ధం: చంద్రబాబు..నారా లోకేష్పై ఘాటు పదాలతో ఏకిపారేసిన మంత్రి బొత్సవిజయనగరం: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై విజయనగరం జిల్లాకు చెందిన మున్సిపల్ శాఖ మ… Read More
0 comments:
Post a Comment