హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు రెండేళ్లుగానే ఉండనుంది. 58 ఏళ్లకు రిటైర్మెంట్ కావాల్సి ఉన్నా.. ఎన్నికల మేనిఫెస్టోలో 61 ఏళ్లకు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాని ప్రకారం రిటర్మైంట్ వయసు మూడేళ్లు పెరగాలి. కానీ కొన్ని కారణాలతో రెండేళ్లకు ఓకే చేస్తూ.. 60 ఏళ్లకు ఫిక్స్ చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V6tzkq
Tuesday, February 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment