న్యూఢిల్లీ : సీఆర్పీఎఫ్ జవాన్లు. దేశ రక్షణ కోసం నిరంతరం పాటుపడతారు. తమ క్యాంపు మరో చోటికి వెళ్తున్న విషయం అంత తేలిక ఎలా తెలుస్తోంది. అది 70కి పైగా వాహనాల్లో ట్రావెల్ చేస్తున్న విషయాన్ని ఉగ్రవాదులు ఎలా పసిగట్టారు. ఒకవేళ తమ ఆపరేషన్ విఫలమైతే ఏమవుతుందోనని టెన్షన్ ఉగ్ర మూకలకు ఉంటుంది. వీటన్నింటికి సమాధానం జైషే మహమ్మద్ అనుసరించిన గ్రేడ్- సీ టెక్నిక్ అని స్పష్టమవుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SSHTj4
Saturday, February 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment