న్యూఢిల్లీ : సీఆర్పీఎఫ్ జవాన్లు. దేశ రక్షణ కోసం నిరంతరం పాటుపడతారు. తమ క్యాంపు మరో చోటికి వెళ్తున్న విషయం అంత తేలిక ఎలా తెలుస్తోంది. అది 70కి పైగా వాహనాల్లో ట్రావెల్ చేస్తున్న విషయాన్ని ఉగ్రవాదులు ఎలా పసిగట్టారు. ఒకవేళ తమ ఆపరేషన్ విఫలమైతే ఏమవుతుందోనని టెన్షన్ ఉగ్ర మూకలకు ఉంటుంది. వీటన్నింటికి సమాధానం జైషే మహమ్మద్ అనుసరించిన గ్రేడ్- సీ టెక్నిక్ అని స్పష్టమవుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SSHTj4
గ్రేడ్- సీ కశ్మీరీలతో దాడులు .. పుల్వామా దాడిలో జైషే న్యూ స్ట్రాటజీ .. ఇంటెలిజెన్స్ వర్గాలు
Related Posts:
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఉండాలి: సల్మాన్ ఖుర్షిద్న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశా… Read More
ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ మృతి.. కార్మికులు గరం గరం.. 14 నాడు జిల్లా బంద్ఖమ్మం : ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా మారుతోంది. జిల్లాకు చెందిన కార్మికులు పోరుబాటకు సై అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు… Read More
ఏపీ ప్రభుత్వం పై కేంద్రం ఆగ్రహం: ఓట్లు కంటే రాష్ట్ర భవిష్యత్ ముఖ్యం: మీ భారమే మేం మోస్తున్నాం..!విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వ్యవహారం పైన ఇంకా రగడ సాగుతూనే ఉంది. ఈ అంశం తొలి నుండి ఏపీ ప్రభుత్వం మీద కఠినంగా మాట్లాడుతున్న కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ మర… Read More
కేరళ క్రైస్తవ సన్యాసినికి సెయింట్ హుడ్ హోదా: దేవ దూతగా..పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన: కేంద్రమంత్రి సమక్షంవాటికన్ సిటీ: కేరళకు చెందిన క్రైస్తవ సన్యాసిని మరియం థెరిసాకు ప్రఖ్యాత సెయింట్ హోదా లభించింది. క్రైస్తవ మతంలో అత్యున్నతమైన హోదా ఇది. ఈ విషయాన్ని పోప్ … Read More
ఒకే కుటుంబంలో మూడు హత్యలు.. కామారెడ్డి జిల్లాలో కలకలం..!నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలో కలకలం రేగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. దోమకొండ మండలంలో జరిగిన ఈ ఘటన ఉమ్మడి … Read More
0 comments:
Post a Comment