గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రధాని నరేంద్ర మోడీ గుంటూరు సభలో దుమ్మెత్తిపోశారు. తాను మోడీ కంటే సీనియర్ను అని చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. దీనిపై గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశ అభివృద్ధిని దెబ్బతీసిన వారే అవాస్తవాలు ప్రచారాలు చేస్తున్నారని, చంద్రబాబు కూడా ఏపీ వికాసాన్ని మరిచి మోడీ వ్యతిరేక ప్రచారంలో భాగస్వామి అయ్యారన్నారు. నరేంద్ర మోడీ గుంటూరు సభ చంద్రబాబుకు వణుకు పుట్టిస్తోందా?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Bv819T
బాబుగారూ! నిజమే, మీరు నా కంటే సీనియర్.. ఇదీ నిజస్వరూపం: దుమ్ముదులిపిన మోడీ
Related Posts:
రైల్లో పురిటి నొప్పులు: రైల్వేస్టేషన్ లో ప్రసవం: సమయానికి ఆదుకున్న ఒక్కరూపాయి క్లినిక్ముంబై: తొలి చూలు ప్రసవం కోసం పుట్టింటికి వెళ్తోన్న ఓ మహిళ రైల్వే స్టేషన్ లో పురుడు పోసుకున్న ఉదంతం ఇది. మహారాష్ట్రలోని థానే రైల్వేస్టేషన్ లో శనివారం ఉ… Read More
దక్షిణాదిన బాంబు పేలుళ్ల సమాచారం ఉత్తుత్తిదే: పోలీసుల అదుపులో మాజీ సైనిక ఉద్యోగి: కారణం ఏమిటంటే..!బెంగళూరు: భారీ ఎత్తున ఉగ్రవాదుల దాడులు చోటు చేసుకోవచ్చంటూ సమాచారం ఇచ్చి, దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ, పోలీసు యంత్రాగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టించిన… Read More
ఉక్కు సంకల్పానికి 18 వసంతాలు...! సంబురాల్లో మునిగిపోయిన తెలంగాణ ప్రజలు..!!హైదరాబాద్ : సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఓ చిన్న కరపత్రిక పెను సంచలనం సృష్టించింది. 27-04-2001 నాటి ఈ చిన్నకరపత్రిక కోట్లహృదయాల చిరకాల స్వప్న… Read More
యూపీలో దారుణం: తన ప్రియుడిని చంపేందుకు కూతురి ప్రియుడి సహకారం తీసుకున్న మహిళమీరట్: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. తన కూతురును పదిమందిలో అవమాన పరుస్తున్నాడని చెప్పి అక్రమసంబంధం నెరిపిన వ్యక్తిని హతమార్చింది ఓ తల్లి. ఇం… Read More
శ్రీలంకలో భద్రతా దళాల కాల్పులు...15 మంది మృతి, మృతుల్లో ముగ్గురు మిలిటెంట్లుకొలంబో: శ్రీలంక మరోసారి రక్తమోడింది. అయితే ఈసారి భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 15 మంది చనిపోయారు. ఇందులో ఆరుమంది పిల్లలు ఉన్నట్లు సమాచారం.రాత్రి సమయ… Read More
0 comments:
Post a Comment