బెంగళూరు: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలోని హుబ్బళికి రానున్నారు. కర్ణాటకలో హుబ్బళి బహిరంగ సభతో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చెయ్యాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల ప్రచారం ఫిబ్రవరి 10వ తేదీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t7FJ0m
కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం, సర్వం సిద్దం, డేట్ ఫిక్స్: మాజీ డీసీఎం ఆర్. అశోక్ !
Related Posts:
పాలనపై పట్టు బిగిస్తున్న జగన్.. నిన్న ఐఏఎస్.. నేడు ఐపీఎస్ల ట్రాన్స్ఫర్.. ఎవరిని ఎక్కడ నియమించారంటేఅమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై పట్టు బిగిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న ఆయన.. ఇందులో భాగం… Read More
కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అశోక్ గెహ్లాట్..?ఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు రాహుల్ గాంధీ ససేమిరా అనడంతో ఇక కొత్త ప్రెసిడెంట్ ఎంపిక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్… Read More
లీడర్లైనా, అధికారులైనా లెక్కలు తీసుడే.. ఎవర్నీ వదిలిపెట్టబోమన్న ఎమ్మెల్యే ఆళ్లగుంటూరు : వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పని మొదలుపెట్టారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుడు లెక్కలు బయటకు తీస్తామని హెచ్చరించారు. ఆదివారం నాడ… Read More
హైదరాబాద్లో భారీ వర్షం.. చెరువులను తలపించిన రహదారులుహైదరాబాద్ : నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో వరుణుడు జోరందుకుంటున్నాడు. ఆ మేరకు హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హిమాయత్ నగర్, సనత… Read More
రైట్స్లో ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలరైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ రైట్స్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఇంజినీర్ పోస్టులను భర… Read More
0 comments:
Post a Comment