లక్నో : ఉత్తర్ ప్రదేశ్ లోని బాదోహి జిల్లాలో శనివారం భారీ పేలుడు సంభవించింది. రోహ్ తా బజార్ లోని ఓ కార్పెట్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో దాదాపు 10 మంది మృతిచెందారు. ఈ పేలుడు ప్రభావంతో మూడు ఇళ్లు కూలిపోయాయి. శిథిలాల కింద ఇరుక్కున్న నలుగురి మృతదేహలను వెలికితీసినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U5iVue
యూపీలో కార్పెట్ ఫ్యాక్టరీలో పేలుడు .. 10 మంది మృతి
Related Posts:
కరోనా: దళారులను నమ్మొద్దు, ఆక్వా రైతులకు మంత్రి మోపిదేవి సూచన, ఉత్పత్తి దెబ్బతినకుండా..ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆక్వా రంగాన్ని ఆదుకొంటామని ఏపీ సర్కార్ మరోసారి స్పష్టంచేసింది. రొయ్యల రైతులు దళారుల మాటలను నమ్మొద్దని సూచించింది. ఆక్వా ఉ… Read More
కరోనాకే చుక్కలు చూపించారు.. వైరస్ నియంత్రణలో ఆదర్శం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్..సింగపూర్.. దక్షిణ ఆసియాలోనే అతి చిన్నదైన ఈ ద్వీపదేశం.. సున్నా నుంచి సంపన్నదేశంగా ఎదిగింది. కేవలం 704 చదరపుకిలోమీటర్ల విస్తీర్ణం, 57 లక్షల జనాభాతో ఎకాన… Read More
కరోనా: కర్ఫ్యూ పట్టని పేపర్ ప్లేట్ ఫ్యాక్టరీ, యథేచ్చగా పని, మైనర్లతో గొడ్డు చాకిరీ.. రైడ్...కరోనా వైరస్తో పాజిటివ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఆందోళన నెలకొంది. తెలంగాణలో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఉండగా.. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు… Read More
డబ్బుల్లేవ్ .. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వండి : కేంద్రానికి లేఖ రాసిన ఎంపీ మిథున్ రెడ్డికరోనా నియంత్రణ విషయం అటుంచితే దేశంలోనూ అటు రాష్ట్రంలోనూ ఖజానా ఖాళీ అవుతుంది. ఆర్ధిక సంవత్సరం ప్రధమార్ధంలోనే భారీ అప్పు చేస్తున్న కేంద్ర సర్కార్ కు రాష… Read More
కరోనా: మందు ప్రియులకు చేదువార్త.. బీర్ ప్రొడక్షన్ కూడా బంద్, ఈ నెల 30 వరకు..బీర్ ప్రియులకు చేదు వార్త. బీర్లలో కరోనా బ్రాండ్ వాడే మందుప్రియుల నోటిలో వెలక్కాయ పడే వార్తను కంపెనీ ప్రకటించింది. మెక్సికోలో క్రమంగా కరోనా బీర్ ఉత్పత… Read More
0 comments:
Post a Comment