లక్నో : ఉత్తర్ ప్రదేశ్ లోని బాదోహి జిల్లాలో శనివారం భారీ పేలుడు సంభవించింది. రోహ్ తా బజార్ లోని ఓ కార్పెట్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో దాదాపు 10 మంది మృతిచెందారు. ఈ పేలుడు ప్రభావంతో మూడు ఇళ్లు కూలిపోయాయి. శిథిలాల కింద ఇరుక్కున్న నలుగురి మృతదేహలను వెలికితీసినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U5iVue
యూపీలో కార్పెట్ ఫ్యాక్టరీలో పేలుడు .. 10 మంది మృతి
Related Posts:
దళితులంటే ఎవరు? ముస్లింలు ఎలావుంటారు?: వివాదం రేపిన సీబీఎస్ఈ పరీక్షప్రశ్నలుచెన్నై: సీబీఎస్ఈ ప్రశ్నాపత్రం ఇప్పుడు ఓ భారీ వివాదానికి తెరలేపింది. ఇందుకు ఆరో తరగతి ప్రశ్నాపత్రంలో దళితులు, ముస్లింలకు సంబంధించిన ప్రశ్నలు వివాదాస్పద… Read More
హైదరాబాద్లో భారీ శబ్ధంతో పేలుడు: ఒకరు మృతి, తెగిపడిన చేతులు, గణేష్ నిమజ్జనమే టార్గెటా?హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్లో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఫుట్పాత్పై ఉన్న ఓ అనుమానాస్పద కవర్ను ఓ వ్యక్తి తెరవడంతో ఒక్కసారిగా భారీగా… Read More
తెలంగాణ కొత్త మంత్రులు ఫిక్స్... సాయంత్రం 4గంటలకు ప్రమాణ స్వీకారంతెలంగాణ ప్రభుత్వం కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఫిక్స్ అయింది. సాయంత్రం నాలుగు గంటలకు కేబినెట్ విస్తరణ జరగనుంది. రాష్ట్ర క్యాబినెట్లోకి కొత్తగా ఆరుగురు… Read More
క్యాష్ లెస్ తిరుమల: టీటీడీలో ఆమ్యామ్యాలు చెల్లవిక: టికెట్ల కౌంటర్ల వద్ద స్వైపింగ్ యంత్రాలు!తిరుపతి: పరమ పవిత్రమైన తిరుమలలో లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిషేధించిన కొద్దిరోజుల్లోనే మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు తిరుమల తిరుపతి అధికారులు. నగ… Read More
ఔను వాళ్లిద్దరూ కలిశారు.. చాలా రోజుల తర్వాత.. మంత్రివర్గ విస్తరణ సమయంలో ఇలా..!హైదరాబాద్ : సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలుసుకున్నారు. ముఖ్యమంత్రిని, మంత్రి కలవడం పెద్ద వార్త కాకపోయినా.. వీరిద్దరి తాజా కలయి… Read More
0 comments:
Post a Comment