సంగారెడ్డి : సీనియర్ సిటిజన్ ఆర్టీసీపై విజయం సాధించారు. బస్సు ప్రయాణంలో తనకు సీటు ఇప్పించకుండా నిర్లక్ష్యం వహించిన కండక్టర్ పై ఫిర్యాదు చేస్తూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఆయన కంప్లైంట్ మేరకు విచారణ చేపట్టిన ఫోరం ఆర్టీసీ తీరును తప్పుపట్టింది. బాధితుడికి 6 వేల రూపాయలు చెల్లించాలని సంబంధింత డిపో మేనేజర్ కు ఆదేశాలు జారీచేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EheoOx
Thursday, February 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment