జైపూర్/అజ్మీర్: పుల్వామా దాడి నేపథ్యంలో అమర జవాన్ల కుటుంబాలకు ఎంతోమంది విరాళాలు ఇస్తున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు.. మొదలు సామాన్యుల వరకు ఎంతోమంది తమకు తోచినంత ఇస్తున్నారు. అయితే రాజస్థాన్లోని అజ్మీర్లో ఓ బిచ్చగత్తెకు చెందిన డబ్బు పుల్వామా అమరవీరులకు విరాళంగా వచ్చింది. ఆ వచ్చిన మొత్తం రూ.6.61 లక్షలు. అయితే అప్పటికే ఆమె
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SiU0lg
పుల్వామా వీరజవాన్లకు బిచ్చగత్తె రూ.6.61 లక్షల విరాళం!, మృతి చెందాక దాతగా..
Related Posts:
Cheating: భార్య టెక్కీ, నా మొగుడు ఆ పని చెయ్యలేదు, అక్కడ ఏ పని చెయ్యలేదు, మీరే చూడండి!చెన్నై/ తేనీ/ మదురై: అమ్మాయి ఎంసీఏ పూర్తి చేసి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తోంది. కాలేజ్ లో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నాడని ఓ యువకు… Read More
RBIలో ఉద్యోగాలు: 322 ఆఫీసర్ పోస్టులకు అప్లయ్ చేయండి.. అర్హతలు ఇవే..!రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 322 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ… Read More
క్లోజ్ సర్కిల్ ను టార్గెట్ చేస్తున్న నిమ్మగడ్డపై జగన్ సర్కార్ సీరియస్..ప్లాన్ 'బీ' తో రివర్స్ ఎటాక్ !!ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై వైసిపి ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఇప్పటిక… Read More
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు షాకిచ్చిన నాంపల్లి ప్రత్యేక కోర్టు .. ఆ కేసులో ఏడాది జైలు శిక్షగోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు నాంపల్లి ప్రత్యేక కోర్టు షాక్ ఇచ్చింది. నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపిన ఓ కేసులో బిజెపి ఎమ్మెల్యే రాజాసిం… Read More
జగన్కు సొంతగడ్డపై నిమ్మగడ్డ చురకలు-వైఎస్సార్ను గుర్తుచేస్తూ- ఆశీస్సులున్నాయంటూనేఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జగన్ సర్కార్తో ముఖాముఖీ పోరు సాగిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఇవాళ జగన్ సొంతగడ్డలో పర్యటిస్తున్నారు. ఒంటిమిట్టలో రా… Read More
0 comments:
Post a Comment