చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధానిలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం బంగాళాఖాతంలో ఈ భూకంపం సంభివించింది. భూకంపం రావడంతో చెన్నై నగరం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తినష్టం కానీ సంభవించలేదు. ఇదిలా ఉంటే సముద్రానికి 10 కిలోమీటర్ల లోతులో భూంకపం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Bv9XPw
చెన్నైలో భూకంపం... రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదు
Related Posts:
దిమ్మ తిరిగేలా విసా ఛార్జీలు పెంచిన సౌదీ: హజ్ యాత్రను బాయ్ కాట్ చేసిన ముస్లిం దేశాలుదుబాయ్: ధనిక దేశాల్లో ఒకటిగా పేరున్న సౌదీ అరేబియా.. విసా ఛార్జీలను భారీగా పెంచింది. ఎంత భారీగా అంటే.. ఇప్పటిదాకా ఉన్న విసా ఛార్జీల మొత్తాన్ని ఆరు రెట్… Read More
ముగ్గురికి సవాల్గా మారిన ముట్టడి..దడ పుట్టిస్తున్న రేవంత్ రెడ్డి దూకుడు!హైదరాబాద్ : రేవంత్ రెడ్డి.. ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి బ్రాండ్ ఉంది. యువతలో మంచి క్రేజ్ ఉంది. విద్యార్ధిలోకంలో మంచి కిక్ ఉంది. రాజకీయ ప్ర… Read More
బోటు ప్రమాద ఘటనలో జగన్ ఏ 1.. అవంతి ఏ 2 : టీడీపీ మహిళా నేత అనురాధఎట్టకేలకు రాయలు వశిష్ట బోట్ ను 38 రోజుల తర్వాత గోదావరి నది నుండి బయటకు తీశారు.గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం బయటికి తీయ… Read More
మంచిమొగుడు మధ్యలో అల్లరిప్రియుడు, అక్రమ సంబంధం, రేప్ చేసి చంపేశారు !చెన్నై: మంచిమొగుడు మధ్యలో అల్లరిప్రియుడు వచ్చాడు. అక్రమ సంబంధం కారణంగా వివాహిత మహిళను రేప్ చేసి దారుణ చంపేసిన సంఘటన తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లాలో జర… Read More
జీన్స్, పొట్టి లంగాలు వేసుకున్న... మహిళలకు నో డ్రైవింగ్ లైసెన్స్ప్రభుత్వ అధికారులు ఎప్పుడు ఎం చేస్తారో ఎవ్వరికి అర్థం కాదు. తాము ప్రజల సేవకు ఉన్నామనే కనీస ఆలోచన పక్కన పెట్టి, తమకు ఇష్టం వచ్చిన నిబంధనలు ప్రజలపై రుద్… Read More
0 comments:
Post a Comment