ప్యోంగ్యాంగ్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్లు వియత్నాంలో భేటీ కానున్న విషయం తెలిసిందే. వీరిద్దరు భేటీ కానున్నట్లు ఉత్తర కొరియా శనివారం తెలిపింది. తమ దేశాధినేత కిమ్ వియత్నాంకు వెళ్తున్నారని, ఆయన రైల్లో ఉన్నారని చెప్పింది. ట్రంప్-కిమ్లు గతంలోను ఓసారి భేటీ అయ్యారు. ఇది రెండో భేటీ. కిమ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U4kOqV
ట్రంప్తో భేటీ కోసం రైల్లో వియత్నాంకు బయల్దేరిన కిమ్ జాంగ్ ఉన్, 48 గంటల ప్రయాణం
Related Posts:
ఎన్నికల్లో పోటీచేయాలంటే పైసలుండాలా? బరిలోకి సిలిండర్ సప్లయర్బీహార్ : కిషన్గంజ్లో ఛోటే లాల్ అంటే పెద్ద పేరే మరి. పేరులో చిన్నోడు అని కనిపిస్తున్నా.. ఆయన చేసే కొన్ని పనులు పెద్దగానే ఉంటాయి. సిలిండర్ సప్లయర్ గా … Read More
నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీసులు ప్రారంభంహైదరాబాద్ : ఐటీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం 9:30 గంటలకు అమీర్ పేట్ ఇంటర… Read More
నిష్పాక్షిక విచారణ జరగాలి: జగన్ సీయం కావాలని : వివేకా కుమార్తె సునీత..!తన తండ్రి వివేకానందరెడ్డి హత్య పై నిష్పక్షపాత విచారణ జరగాలని వివేకా కుమార్తె సునీత కోరారు. వివేకా హత్య పై వస్తున్న రకరకాల ప్రచారాల పై ఆ… Read More
ఛత్తీస్ గఢ్ లో సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ షాక్ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇందులో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడటం లేదు. తాజాగా కమలదళం… Read More
పట్టణ యువతకు కాస్త మెరుగు-గ్రామీణ యువతలో అవే వెతలుముంబై: ఎన్నికల బరిలో దిగిన అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో కనిపించే అంశం..ఉద్యోగం, ఉపాధి అవకాశాలు. బాబు వస్తేనే జాబు వస్తుందంటూ 2014 ఎన్నికల్లో ఊద… Read More
0 comments:
Post a Comment