శ్రీనగర్: పుల్వామా దాడి అనంతరం కాశ్మీర్లో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. హురియత్ కాన్ఫరెన్స్ నేతలకు కొద్ది రోజుల క్రితమే భద్రతను ఉపసంహరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు, 35ఏ అధికరణపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BQI7xr
కాశ్మీర్లో 10వేలమంది పారామిలిటరీ దళాలు, యుద్ధవిమానాల చక్కర్లు: గవర్నర్ ఏం చెప్పారంటే
Related Posts:
విజయవాడలో 90 శాతం రెడ్ జోన్ పరిధిలోనే- రేపు నాన్ వెజ్ మార్కెట్లు బంద్...ఏపీ రాజధాని ప్రాంత పరిధిలోకి వచ్చే విజయవాడలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అంచనాలకు అందని విధంగా అంతు చిక్కని కారణాలతో విజయవాడలో కరోనా కేసులు పెరిగిప… Read More
ఇంత నీఛ రాజకీయాలా .. వైసీపీ సర్కార్ ను లెక్కలడిగి కడిగేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకరోనా ఏపీ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటే రాజకీయాలు చెయ్యటం సరైనది కాదని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ప్రపంచమంతా క… Read More
కరోనా పోరులో వెలుగు బావుటా: స్విస్ ఆల్ప్ప్ పర్వతాలపై మెరిసిన త్రివర్ణ పతాకం: ప్రపంచం..సలాంజెనీవా: ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో భారత్ది రెండోస్థానం. కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోన్న అమెరికా సహా కొన్ని యూరప్ దేశాలతో పోల్చుకుం… Read More
coronavirus:దేశంలో తగ్గుతోన్న వైరస్, 48 గంటలతో పోలిస్తే బెటర్, పెరిగిన మృతుల సంఖ్యదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. గత రెండురోజుల్లో వైరస్ కేసులు 16 శాతం నమో… Read More
లలిత జ్యువెలర్స్ గుండుబాస్ పాయె..మెగాస్టార్ వచ్చే..కరోనా అవగాహన కోసం టీవిల్లో తరచూ కనిపిస్తున్న చిరుహైదరాబాద్ : తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందకు ఎంతగానో శ్రమిస్తుంటారు యజమానులు. వారు మార్కెట్ లోకి విడుదల చేసే ప్రాడక్టుల గురించి ప్రజలకు తెలియజెప్పే… Read More
0 comments:
Post a Comment