Tuesday, February 26, 2019

సర్జికల్ స్ట్రైక్స్ 2: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్‌లో దాడి చేసింది ఈ మూడు ప్రాంతాల్లోనే

ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషే మొహ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా భారత్ మంగళవారం తెల్లవారు జామున పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషేమొహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో దాడులు చేసిన భారత వాయుసేన దాదాపు 300 మందిని మట్టుబెట్టింది. దాదాపు 21 నిమిషాల పాటు ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xn4pzQ

Related Posts:

0 comments:

Post a Comment