నెల్లూరు : వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న స్వర్ణభారతి ట్రస్ట్ 18వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. నెల్లూరు జిల్లాలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించిన ట్రస్ట్ దశదిశాల వ్యాపించింది. ఏపీతోపాటు తెలంగాణ .. ఇతర ప్రదేశాల్లో కూడా ట్రస్ట్ బ్రాంచ్ లను ఏర్పాటు చేసుకుంది. ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి రామ్ నాథ్ ..నెల్లూరు జిల్లా వెంకటాచలంలో గురువారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sh9AxK
నెల్లూరులో స్వర్ణభారతి 18వ వార్షికోత్సవం. చీఫ్ గెస్ట్ గా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
Related Posts:
జీవీఎంసీ కమిషనర్ సృజన ట్వీట్ కలకలం-వైసీపీ నేతలతో వార్ నేపథ్యం-ఏం జరుగుతోంది ?ఏపీలో మూడు రాజధానులు తెరపైకి వచ్చాక విశాఖకు పెరిగిన ప్రాధాన్యత ఇప్పుడు అక్కడ వైసీపీ నేతలకు వరంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మార్చుకు… Read More
Teachers Day : గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా... సీఎం జగన్ టీచర్స్ డే శుభాకాంక్షలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.'చదువే తరగని ఆస్తి.. గురువే రూపశి… Read More
టార్గెట్ సెక్స్ వర్కర్స్-పోర్న్ సైట్లు జల్లెడ పడుతున్న తాలిబన్లు-జాబితా సిద్ధమయ్యాక బహిరంగ శిరచ్చేదనం...ఆఫ్గనిస్తాన్లో ఇక రేపో మాపో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తాలిబన్లు... తమ పాలన ఎలా ఉండబోతుందో ఇప్పటినుంచే ప్రజల్లోకి సంకేతాలు పంపిస్తున్నారు. దేశం… Read More
Rains in Telangana : నేడు తెలంగాణలో పలుచోట్ల భారీ వర్ష సూచన-మరో 3 రోజులు వర్షాలేతెలంగాణలో ఆదివారం(సెప్టెంబర్ 5) నుంచి మూడు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచ… Read More
Nipah Virus : కేరళలో నిఫా కలకలం-12 ఏళ్ల బాలుడు మృతి-ఓవైపు కరోనా వణికిస్తుండగానే...కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. కోజికోడ్లో 12 ఏళ్ల ఓ బాలుడు నిఫా వైరస్ బారినపడి మృతి చెందాడు.ఆదివారం(సెప్టెంబర్ 5) తెల్లవారుజామున అతను మృతి చెందిన… Read More
0 comments:
Post a Comment