Tuesday, February 12, 2019

1.. 2 కాదు.. 23, టీడీపీతో దోస్తీయా...: చంద్రబాబు 'దోస్తీ' ఆఫర్‌కు వైసీపీ తిరస్కరణ!

న్యూఢిల్లీ: దేశ ప్రయోజనాల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా కలిసి వస్తే తప్పులేదని, లోకసభ ఎన్నికల తర్వాత ఆయనకు ఒకటో రెండో సీట్లు వస్తాయని, అలాంటప్పుడు ఆయన కూడా మద్దతిస్తే తప్పేమీ కాదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరూ కలవాలన్నారు. దీనిపై వైసీపీ కేడర్ తీవ్రంగానే స్పందిస్తోంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BvwOdZ

Related Posts:

0 comments:

Post a Comment