న్యూఢిల్లీ: దేశ ప్రయోజనాల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా కలిసి వస్తే తప్పులేదని, లోకసభ ఎన్నికల తర్వాత ఆయనకు ఒకటో రెండో సీట్లు వస్తాయని, అలాంటప్పుడు ఆయన కూడా మద్దతిస్తే తప్పేమీ కాదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరూ కలవాలన్నారు. దీనిపై వైసీపీ కేడర్ తీవ్రంగానే స్పందిస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BvwOdZ
1.. 2 కాదు.. 23, టీడీపీతో దోస్తీయా...: చంద్రబాబు 'దోస్తీ' ఆఫర్కు వైసీపీ తిరస్కరణ!
Related Posts:
ఏపీలో విడదల రజనీ గురించి వింత ప్రచారం..! కాబోయే సీఎం అంటూ ఆసక్తికర చర్చ..!!అమరావతి/హైదరాబాద్ : చదవడానికి ఈ వార్త చాలా విచిత్రంగా అనిపించినా తెలుసువాలని మాత్రం తెగ ఆత్రుతగా ఉంది కదూ.. ఔను.. వైసీపి ఎమ్మెల్యే విడదల రజనీ గురించి … Read More
ఏపీలో కరోనా: సీఎం జగన్ సంచలనం.. లాక్డౌన్ ఎత్తేస్తామని ప్రకటన.. వైరస్ మనలో భాగమేనంటూ..లాక్ డౌన్ అమల్లోకి వచ్చి నెలరోజులు పూర్తయిన తర్వాత కూడా కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాకపోవడం, స్థంభించిన ఆర్థిక వ్యవస్థను రీస్టార్ట్ చేయాల… Read More
కరోనాను మించి.. అగ్గిరాజేసిన హీరోయిన్ జ్యోతిక.. మండిపడుతోన్న హిందూ వాదులు..గత వారం రోజులుగా తమిళ సోషల్ మీడియాలో జ్యోతిక హాట్ టాపిక్గా మారారు. మార్చి నెల ఆరంభంలో జరిగిన ఓ సినీ అవార్డుల ఫంక్షన్లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న… Read More
చంద్రబాబు అనుభవం దోపిడీకే ... విమర్శలు చంద్రబాబు పబ్లిసిటీ కోసమే : ఎమ్మెల్యే రోజానగరి ఎమ్మెల్యే రోజా టీడీపీ నేతల విమర్శలపై మండిపడుతున్నారు . ఒకపక్క కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తున్న సమయంలో టీడీపీ నేతలు సాయం చెయ్యటం మానేసి రాజకీయాల… Read More
అప్పుడు క్యాన్సర్, ఇప్పుడు కరోనా- దుబాయ్ లో నాలుగేళ్ల భారతీయ చిన్నారి అద్భుతం..ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కుదిపేస్తున్న దేశాల్లో గల్ఫ్ లోని దుబాయ్ కూడా ఉంది. ఇక్కడ భారత్ నుంచి ఎప్పుడో వలస వెళ్లిన ఓ కుటుంబం ఉంది. అందులో నాలుగేళ్… Read More
0 comments:
Post a Comment