హైదరాబాద్ : సికింద్రాబాద్ లో శనివారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి వరుసగా వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. అక్కడున్న జనాలకు కొద్దిసేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈఘటనలో ఒకరు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. అయితే బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు కంట్రోల్ కాలేదంటున్నారు డ్రైవర్. అదేం లేదు.. బస్సు ఫుల్ కండిషన్లో ఉందంటున్నారు ఆర్టీసీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AImE9b
Monday, January 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment