తెలంగాణలో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏపీ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం గవర్నర్ నరసింహన్ హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్స్కు చేరుకున్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ అత్యంత సుందరంగా ముస్తాబైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CJaYDu
రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది: గవర్నర్ నరసింహన్
Related Posts:
టీకా తీసుకుంటే చనిపోతారట- గ్రామీణ భారతంలో పుకార్లు-వ్యాక్సినేషన్పై ప్రభావంకరోనా సెకండ్వేవ్లో పట్టణాలు, నగరాలతో పోలిస్తే అత్యధిక ప్రభావం పడుతోంది గ్రామాలపైనే. తొలివేవ్లో పట్టణాలపై ప్రభావం చూపిన కరోనా వైరస్...ఇప్పుడు గ్రామా… Read More
ఆమె నా భర్త ప్రియురాలు కాదు: మెహుల్ చోక్సీ భార్య ప్రీతి చోక్సీ, గాయాలపై ఆవేదనన్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కామ్ కేసులో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తన ప్రియురాలితోపాటు డొమినికాలో అక్కడి పోలీసులకు పట్ట… Read More
వ్యాక్సినేషన్లో ఇన్ని లోపాలా-అట్టడుగు వర్గాల పరిస్థితేంటి-కేంద్రంపై సుప్రీం కోర్టు ఆగ్రహందేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉన్న లోపాలను ఏకరువు పెడుతూ సుప్రీం కోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోవిన్ యాప్ ద్వారా వ్యాక్సిన్ స్లా… Read More
వ్యాక్సినేషన్పై కేంద్రం చేసిన ఆ ప్రకటన వట్టి బూటకం... : బెంగాల్ సీఎం మమతా బెనర్జీకోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం చేస్తున్న ప్రకటనలు వట్టి బూటకమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటున్నారు. దేశంలో 18 ఏళ్లు నిండిన వారంద… Read More
హైదరాబాద్కు ఈటల రాజేందర్: 4న ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్కి రాజీనామా, అప్పుడే బీజేపీలోకిహైదరాబాద్: ఊహించని పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఢిల్లీకి పయనమైన రాజేందర్.… Read More
0 comments:
Post a Comment