తెలంగాణలో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏపీ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం గవర్నర్ నరసింహన్ హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్స్కు చేరుకున్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ అత్యంత సుందరంగా ముస్తాబైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CJaYDu
రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది: గవర్నర్ నరసింహన్
Related Posts:
రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్ : నిషేధం విధించిన FWICE.. కారణమిదే...ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఊహించని షాక్ తగిలింది. వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్(FWICE) వర్మపై నిషేధం విధించింది. తమ సంస్థకు చెందిన 32 యూనియన్… Read More
ఆప్ ఎమ్మెల్యేపై ఇంకుతో దాడి -యూపీ సందర్శకు వెళ్లిన ఢిల్లీ నేతకు చేదు అనుభవం -అరెస్టుస్కూళ్ల నిర్వహణ, విద్యా ప్స్కూళ్ల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, ఆస్పత్రుల్లో సౌకర్యాల విషయంలో మేమంటే మేమే బెస్టంటూ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాధినేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున… Read More
ఏపీలో కరోనా: భారీగా తగ్గాయి -కొత్తగా 121 కేసులు, 2మరణాలు -ఆ జిల్లాకు రిలీఫ్ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ అత్యల్ప స్థాయికి పడిపోయాయి. సెలవు రోజు కావడంతో ఆదివారం టెస్టుల సంఖ్యను తగ్గించగా, అందుకు తగినట్లే కొత్త కేసుల… Read More
తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు: పదోన్నతులు, జీతాల పెంపుహైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు తీపికబురు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సంక్రాంతికి కొద్ది రోజుల ముందే పండగ తీసుకొచ్చారు. నూతన సంవత్సర కానుకగా వేతనాలు, … Read More
చంద్రబాబు ఆదేశాలు పాటించే వ్యక్తే నిమ్మగడ్డ: ఏకిపారేసిన కొడాలి నానిఅమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేస్తూ … Read More
0 comments:
Post a Comment