అమరావతి: తెలుగుదేశం పార్టీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మంగళవారం స్పందించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. టీడీపీ పగలు కాంగ్రెస్ పార్టీతో, రాత్రి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో కలిసి నడుస్తోందని బొత్స విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CIHu8C
'ఎమ్మెల్యే మేడా దారిలోనే మరికొందరు టీడీపీ నేతలు బయటకు': వలసలతో టీడీపీలో గుబులు!
Related Posts:
ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోద ముద్ర..! వ్యతిరేకించిన విపక్షాలు.. పంతం నెగ్గించుకున్న కేంద్రం..!!రెండవ సారి త్రిబుల్ తలాక్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం తన పంతం నెగ్గించుకుంది. బిల్లుపై చర్చ చేపట్టింది. ఈనేపథ్యంలోనే ప్రతిపక్షాలు బిల్లు… Read More
పాకిస్తాన్ కూడా అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపిస్తుందట!ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైతం అంతరిక్ష ప్రయోగాలకు పూనుకుంటోంది. పొరుగుదేశం భారత్.. అంతరిక్ష ప్రయోగ రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నే స్థాయికి … Read More
హోమాలు అంటే ఏంటీ..? వాటితో కలిగే ప్రయోజనాలు ఏంటీ..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151 ముఖ్య హోమాలు వాటి ప్రయోజనాలు ఏమిటో గమనిద్దాం. గణపతి హోమం :- విఘ్నాలను తొలగించే విఘ్… Read More
శ్రావణ మాసంలోనూ ముహూర్తాలు లేవు.. ఎందుకో తెలుసా..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151 ఆషాఢ శుద్ధ అష్టమి మంగళవారం అనగా 9.7.2019 నుండి భాద్రపద శుద్ధ ద్వాదశి మంగళవారం అనగా … Read More
లక్ష పెడితే రెండు లక్షలు.. 9 కోట్లకు ముంచారుగా..!హైదరాబాద్ : ఫ్రీ గా వస్తోందంటే చాలు పోలోమంటూ ఫాలో అవుతారు జనాలు. ఆ ముసుగులో మోసగాళ్లు రెచ్చిపోతుంటారు. తెలిసి తెలిసి బురద గుంటలో పడేవారు చాలామందే ఉంటా… Read More
0 comments:
Post a Comment