జనసేన అధినేత పవన్ కళ్యాన్ ను వివాదంలోకి లాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సినీ నటి..కాంగ్రెస్ నాయ కురాలు విజయశాంతి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కేసీఆర్ ఉచ్చులో పడకపోవచ్చాని పేర్కొన్నారు. పవన్ - జగన్ కు ఒకే వేదిక మీదకు తేవడమే కేసీర్ అసలు అజెండా గా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MCQLDI
జగన్-వపన్ లను కలపటమే కెసీఆర్ అజెండా:పవన్ ఉచ్చులో పడకపోవచ్చు:విజయశాంతి
Related Posts:
ఆల్ టైం హైకి పెట్రో, డీజిల్ ధరలు.. 2018 తర్వాత ఇదే తొలిసారి.. వ్యాక్సిన్ రావడం కూడా..పెట్రో, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వారంలో ధరలు నాలుగోసారి హై అయ్యాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ ధర రూ.25 పైసల చొప్పున ఎక్కువయ్యాయి. ఈ మేరకు చమురు సంస్… Read More
Second wife: ఇద్దరూ సెకండ్ హ్యాండ్ సరుకే, ఆ మొగుడితో మళ్లీ లింక్, గొడ్డు మాంసం ఎఫెక్ట్, ఫినిష్ !చెన్నై/ టీనగర్: పెళ్లి చేసుకున్న భర్తతో కాపురం చేసిన భార్య ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న భార్య మరో పెళ్ల… Read More
'రైతులే నన్ను బెదిరించి కట్టు కథ చెప్పించారు... ప్రాణాలు కాపాడుకోవడానికే అలా చెప్పాను...'ఈ నెల 26న దేశ రాజధాని ఢిల్లీలో రైతు సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో రైతుల హత్యకు కుట్ర చేసినట్లు చెప్పిన నిందితుడు యోగేష్ కొద్ది గంటల్లోనే మాట మార… Read More
జగన్ రెడ్డి శిష్యుడు కాకర్ల ఎవర్ని చంపుతారు ? ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి వ్యాఖ్యలపై టీడీపీ ఫైర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో ప్రభుత్వోద్యోగులకు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు మధ్య రచ్చ కొనసాగుతోంది. పంచాయతీ ఎన్న… Read More
నిమ్మగడ్డకు మళ్లీ షాక్- వీడియో కాన్ఫరెన్స్కు హాజరుకాని సీఎస్, డీజీపీ, ఇతర అధికారులుఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు వైసీపీ సర్కారులోని అధికారుల సహాయ నిరాకరణ కొనసాగుతోంది. ఈ ఉదయం పంచాయత… Read More
0 comments:
Post a Comment