న్యూఢిల్లీ: అయోధ్య కేసును సుప్రీం కోర్టు ఈ మంగళవారం (జనవరి 29)వ తేదీన చేపట్టడం లేదు. కేసును విచారించాల్సిన ఐదుగురు జడ్జిల్లో ఓ జడ్జి అందుబాటులో ఉండటం లేదు. దీంతో మంగళవారం నాడు ఈ కేసుపై విచారణ ప్రారంభం కావడం లేదని సుప్రీం కోర్టు అడిషనల్ రిజిస్ట్రార్ ఆదివారం ఓ సర్క్యులర్ జారీ చేసింది. అయిదుగురు సభ్యులతో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sPm0Cs
అయోధ్య కేసు: 29న జరగాల్సిన విచారణ వాయిదా, కారణమిదే, మాకు అప్పగిస్తే 24గం.ల్లో తేల్చేస్తాం: యోగి
Related Posts:
అడుగులు వేరైనా లక్ష్యం ఒకటేనా.?టీ కాంగ్రెస్ లో పాదయాత్రల జోరు.!నేతల హుషారు.!హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పాదయాత్రల సీజన్ మొదలైనట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ కొత్త సీఎల్పీ నాయుకుడి చుట్టూ తిరిగిన కాంగ్రెస్ రాజకీయాలు … Read More
రైతులను విడదీసే కుట్ర .. ఐక్య పోరాటం అవసరం అంటున్న రైతు సంఘాల నేతలుకేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలన్న డిమాండ్ తో నవంబర్లో రైతులు ప్రారంభించిన ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. సాగు చట్టాల రద్దుకు డ… Read More
గవర్నర్తో నిమ్మగడ్డ భేటీ- పెద్దిరెడ్డి ఎపిసోడ్, ప్రివిలేజ్ కమిటీపై ఫిర్యాదుఏపీలో రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ఇవాళ భేటీ అయ్యారు.… Read More
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఎవరైతే ఓకే.. తన, కుమారుడా..? పీకే టీమ్తో జానారెడ్డి సర్వే..?నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో గెలిచేందుకు ప్రధాన పార్టీలు వ్యుహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. అభ్యర్థులు కూడా రంగంలోకి దిగారు. సాగ… Read More
Illegal affair: పక్కింటి ఆంటీతో ఎంజాయ్, బ్లాక్ మెయిల్, భర్తకు లవ్ స్టోరీ చెప్పింది, ప్లాన్ !చెన్నై/ లక్నో/ బెంగళూరు: పక్కింటిలో నివాసం ఉంటున్న వివాహిత మహిళతో అక్రమ సంబంధం సాగిస్తున్న వ్యక్తి ఆమెతో చాలా కాలం ఎంజాయ్ చేశాడు. ఆంటీతో ఎంజాయ్ చేస్తు… Read More
0 comments:
Post a Comment