Monday, January 28, 2019

జ‌గ‌న్‌-వ‌ప‌న్ ల‌ను క‌ల‌ప‌ట‌మే కెసీఆర్ అజెండా:ప‌వ‌న్ ఉచ్చులో ప‌డ‌క‌పోవ‌చ్చు:విజ‌య‌శాంతి

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ ను వివాదంలోకి లాగేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని సినీ న‌టి..కాంగ్రెస్ నాయ కురాలు విజ‌య‌శాంతి అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌వ‌న్ కేసీఆర్ ఉచ్చులో ప‌డ‌క‌పోవ‌చ్చాని పేర్కొన్నారు. ప‌వ‌న్ - జ‌గ‌న్ కు ఒకే వేదిక మీదకు తేవ‌డ‌మే కేసీర్ అస‌లు అజెండా గా క‌నిపిస్తోంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MCQLDI

Related Posts:

0 comments:

Post a Comment