చెన్నై : ఏపీ గవర్నర్ గా కిరణ్ బేడీ నియమితులయ్యారనే వార్త ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ వస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కిరణ్ బేడీ స్పందించారు. తనను ఏపీ గవర్నర్ గా నియమిస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ug9veS
Friday, January 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment