ఉత్తరప్రదేశ్ : మకర సంక్రాంతి నాడు ప్రారంభమైన అర్ధ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ (అలహాబాద్ పేరు మార్పు) లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కుంభమేళాకు సర్వం సిద్ధం చేసింది యూపీ సర్కార్. ప్రపంచవ్యాప్తంగా తరలివచ్చే భక్తులకు, యాత్రీకులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తిచేసింది. జనవరి 15 నుంచి మార్చి 4 వరకు 49 రోజుల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QQWiY0
కుంభమేళాకు రారండోయ్... యూపీ సర్కార్ పిలుపు
Related Posts:
భార్యాభర్తలకు షాక్.. యాసిడ్ దాడి కేసు.. సంచలన తీర్పు..!ఢిల్లీ : ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మూడేళ్ల కిందట జరిగిన యాసిడ్ దాడి కేసులో భార్యాభర్తలకు 11 ఏళ్ల జైలుశిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పిం… Read More
దక్షిణాయనం అంటే ఏంటీ ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151 ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉత్తరాయణం,జూలై 16 నుంచి జనవరి14 వ… Read More
పొగ తాగడం మానేయండి.. లేక పోతే గుండే విశ్రాంతిని కోరుకుంటుందట..! జర బద్రం..!!హైదరాబాద్ : ధూమపానం వల్ల కలిగే అనర్ధాల గురించి అనేక కథనాలు ప్రచురితమవుతూనే ఉన్నాయి. ఆరోగ్య నిపుణులు కూడా పొగ పీల్చడం వల్ల కలిగే నష్టాలను ఏకరువుపెడుతూన… Read More
బల్దియా నగారా మోగనుందా..? గులాబీ దళపతి మదిలో ఏముంది ?హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక గులాబీ దళపతి ఫోకస్ బల్దియా పడింది. అయితే జీహెచ్ఎంసీ కాల పరిమితి 2021 వరకు ఉంది. కానీ అసెంబ… Read More
ఛిల్లింగ్ వీడియో: బంగీ జంప్ చేస్తున్నప్పుడు బెల్ట్ తెగితే ఏమౌతుందో తెలుసా?వార్సా: బంగీ జంప్. కాలికి బెల్ట్ కట్టుకుని కనీసం 200 మీటర్ల ఎత్తు నుంచి కిందికి దూకే సాహస క్రీడ. అప్పుడేప్పుడో 20 ఏళ్ల కిందట మెగాస్టార్ చిరంజీవి… Read More
0 comments:
Post a Comment