ఏపి శాసనమండలిలో 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో..టిడిపి - వైసిపి పార్టీల్లో ఆశావాహుల్లో సందడి మొదలైంది. ఫిబ్రవరి 10న వీటికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. వీటిలో ఎమ్మెల్యే కోటాలో అధికార టిడిపికి నాలుగు సీట్లు..ప్రతిపక్ష వైసిపి ఒక సీటు దక్కనుంది. ఇక, మిగిలిన నాలుగు ఉపాధ్యాయ - పట్ట భద్రుల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R8e49e
టిడిపిలో ఆ నలుగురికే ఎమ్మెల్సీ సీట్లు : వైసిపి లో ఎవరికి దక్కేను..!
Related Posts:
ఇంటికో పోలీసు ఉండరు, వివాదాస్పదమైన మంత్రి తలసాని వ్యాఖ్యలు, నెటిజన్ల సెటైర్లువెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యతో సమాజం అంతా ఉడికిపోతుంటే తెలంగాణ మంత్రులు బాధ్యతారహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. ప్రియాంకరెడ్డి కుటుంబసభ్యులను పరా… Read More
ఆ నలుగురికి ఉరే సరి, కోర్టులో వారి తరఫున వాదనలు వినిపించొద్దు, లాయర్లకు ప్రియాంక తండ్రి రిక్వెస్ట్ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులకు ఉరి శిక్ష విధించాలని ఆమె తండ్రి శ్రీధర్రెడ్డి కోరుతున్నారు. కేసును మహబూబ్నగర్ ఫాస్ట్ట్రాక్ కోర్టుకు అప్పగించడా… Read More
బలపరీక్షలో ఉద్దవ్ విజయం: 169 ఎమ్మెల్యేల మద్దతుతో సత్తా చాటిన కూటమి: బీజేపీ సభ్యుల వాకౌట్..!మహారాష్ట్ర అసెంబ్లీ లో జరిగిన విశ్వాస పరీక్షలో ఉద్దవ్ థాక్రే బలం నిరూపించుకున్నారు. కాంగ్రెస్..ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేనకు బల పర… Read More
ప్రియాంక ఇంటి వద్ద ఉద్రిక్తత: మంత్రి సత్యవతి రాథోడ్ను అడ్డగించి, స్థానికుల ఆగ్రహంహైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్య ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలాలు వెల్లువెత్తుతున్న… Read More
Priyanka murder: ఎప్పుడేం జరిగిందంటే.: సీపీ సజ్జనార్ చెప్పిన కీలక విషయాలుహైదరాబాద్: ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. శుక్రవారం రాత్రి నింద… Read More
0 comments:
Post a Comment