హైదరాబాద్ : బీఈడీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగం అడ్మిషన్లు ప్రారంభించింది. 2014 నుంచి దాదాపు ఐదేళ్లుగా దూరవిద్య విధానంలో బీఈడీ కోర్సు కొనసాగించడం లేదు. నిబంధనలకు విరుద్ధమంటూ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అభ్యంతరం చెప్పడంతో అప్పటినుంచి బీఈడీ కోర్సును అందించడం లేదు. అయితే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WfLeHD
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ B.Ed, మళ్లీ తెరపైకి : ఓయూలో అడ్మిషన్లు
Related Posts:
వైఎస్ జగన్ తో టచ్ లోకి వచ్చిన అమిత్ షా! హంగ్ వస్తే కింగ్ మేకరే! మద్దతు కోసం మంతనాలుఅమరావతి: దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి ముగిసిపోలేదు. ఇంకా మూడు దశల్లో ఎన్నికల పోలింగ్ మిగిలే ఉంది. దాదాపు 169 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించా… Read More
కేరళ ముస్లిం ఎడ్యుకేషనల్ సొసైటీ సంచలనం ..అమ్మాయిలు ముసుగు ధరించటం నిషేధంకేరళలోని ఎంఈఎస్ ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ సంచలన నిర్ణయం తీసుకుంది. కోజికోడ్ కేంద్రంగా నడుస్తూ, ఎన్నో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఎంఈఎస్ తమ అధ్వర్యం… Read More
వైసీపీ మద్దతుకోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలపై మీ కామెంట్ ఏంటి?ఎన్నికల ఫలితాలు రాకముందే ఏపీ నాయకులు ప్రమాణస్వీకారానికి ముహూర్తాలు ఖరారు చేసుకుంటుంటే.. మరోవైపు కేంద్రంలో హంగ్ వస్తుందన్న అనుమానంతో జాతీయపార్టీలు పొత్… Read More
జార్ఖండ్లో రెచ్చిపోయిన నక్సలైట్లు.. బీజేపీ ఆఫీస్పై బాంబు దాడి...కుంతి : మహారాష్ట్ర గడ్చిరోలి ఘటన మరువక ముందే జార్ఖండ్లో నక్సల్స్ మరోసారి రెచ్చిపోయారు. సరాయ్కేలా జిల్లాలోని కుంతి నియోజకవర్గ బీజేపీ ఆఫీసును బాంబులతో… Read More
దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిపివేత: టీఆర్ లు కూడా లేవు: కారణం తెలుసా?న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని రకాల వాహనాల రిజిస్ట్రేషన్లు స్తంభించిపోయాయి. గురువారం నుంచి ఏ ఒక్క వాహన రిజిస్ట్రేషన్ కూడా నమోదు కాలేదు. హై సెక్యూరిటీ… Read More
0 comments:
Post a Comment