హైదరాబాద్ : బీఈడీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగం అడ్మిషన్లు ప్రారంభించింది. 2014 నుంచి దాదాపు ఐదేళ్లుగా దూరవిద్య విధానంలో బీఈడీ కోర్సు కొనసాగించడం లేదు. నిబంధనలకు విరుద్ధమంటూ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అభ్యంతరం చెప్పడంతో అప్పటినుంచి బీఈడీ కోర్సును అందించడం లేదు. అయితే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WfLeHD
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ B.Ed, మళ్లీ తెరపైకి : ఓయూలో అడ్మిషన్లు
Related Posts:
వ్యాక్సిన్లపై కేంద్రం కొత్త విధానం- రాష్ట్రాల చేతుల్లోకి- ధరలమంట, సామాన్యులకు చుక్కలేదేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నానాటికీ పెరుగుతుండటం, వ్యాక్సిన్ల కొరత, టీకా ఉత్సవ్ విఫలమైన నేఫథ్యంలో కేంద్రం విదేశీ వ్యాక్సిన్లకు అనుమతులు మంజూర… Read More
హైకోర్టుకు చేరిన తిరుపతి ఉపఎన్నిక- రద్దు కోరిన రత్నప్రభ-తీర్పుపై ఉత్కంఠహోరాహోరీగా సాగిన తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో విపక్ష టీడీపీ, బీజేపీ తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి. పోలింగ్ రోజు స్… Read More
Wife sister: కత్తి లాంటి భార్య చెల్లెలు, మరదలి కోసం రూ. 10 లక్షలు డీల్, బావకు బిల్ల మిగిలింది !బెంగళూరు/ చెన్నై: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువకుడికి ఓ అందమైన అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు. పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకున్న యువకుడు సంతోషంగా భార… Read More
Sri Ramanavami 2021:సకల గుణాభి రాముడిలో 16 ఉత్తమ లక్షణాలు..ఏంటంటే..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ధోనీ డ్యూటీ రోహిత్ శర్మ తీసుకున్నాడుగా: అదే జరిగితే..నిషేధం వేటు: టీమ్ మొత్తంపైనాచెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ ముగిసింది. ఊహించని ఫలితాన్ని ఇచ్చింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపి… Read More
0 comments:
Post a Comment