సంక్రాంతి సందర్భంగా అలహాబాదులోని ప్రయాగరాజ్ కుంభమేళ భక్తుల కోసం సిద్ధమైంది. ఇప్పటికే పవిత్ర స్నానాలు ఆచరించేందుకు కొన్ని లక్షల్లో భక్తులు అక్కడికి చేరుకున్నారు. ఇక రానున్న 48 రోజుల్లో కోటికిపైగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించాలన్న ఉద్దేశంతో నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కూడా అంతే ఆసక్తితో గంగా యమునా నదీ తీరాలకు చేరుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VQAGi6
Tuesday, January 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment