Thursday, January 24, 2019

రేపు చెప్తా: వంగవీటి రాధాకృష్ణ వద్దకు బాబు రాయబారం, జగన్ గురించి ఏం చెబుతారు?

విజయవాడ: తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై మాజీ ఎమ్మెల్యే, విజయవాడ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ సస్పెన్స్‌లో ఉంచారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై రేపు వెల్లడిస్తానని ఆయన బుధవారం తెలిపారు. ఆయన వద్దకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతలను పంపించారు. పవన్ కళ్యాణ్‌పై కూల్‌గా పావులు కదుపుతున్న బాబు, ఇక అక్కడ వంగవీటి రాధాకృష్ణ!

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WglYRx

0 comments:

Post a Comment