మహారాష్ట్రలో డ్యాన్స్ బార్లకు లైసెన్సులు పొందేందుకు కఠిన నిబంధనలు విధిస్తూ ఫడ్నవీస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో బార్ల యాజమాన్యానికి సర్వోన్నత న్యాయస్థానం ఊరటనిస్తూ తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో బార్లు నృత్యాలు నిర్వహించుకోవచ్చని చెబుతూనే వాటిని రాష్ట్రప్రభుత్వం నిషేధించడం సరికాదని అభిప్రాయపడింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AQm0Xr
కండీషన్స్ అప్లై: డ్యాన్స్ బార్లు నిర్వహించుకోవచ్చని సుప్రీం తీర్పు కానీ...
Related Posts:
దటీజ్..మహేష్ భగవత్: గాయపడ్డ మహిళకు స్వయంగా ట్రీట్మెంట్..ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి..!హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ మహిళకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ స్వయంగా ప్రథమ చికిత్స చేశారు. కాళ్లు, చేతులకు గాయాలు కాగా.. వాటికి ఆయన… Read More
సౌదీ అరేబియా అసాధారణ నిర్ణయం.. మక్కా, మదీనా యాత్రలపై నిషేధం.. వీసాల జారీ నిలిపివేతఇంకొద్ది రోజుల్లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుండగా ముస్లింల ఆథ్యాత్మిక కేంద్రాలైన మక్కా, మదీనా యాత్రలపై సౌదీ అరేబియా సర్కారు అసాధారణ నిర్ణయం తీసుక… Read More
ఢిల్లీ అల్లర్లు: ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ఫ్యాక్టరీ సీజ్ చేసిన పోలీసులున్యూఢిల్లీ: ఢిల్లీలో ఇటీవల జరిగిన హింసపై విచారణ జరిపేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటయ్యాయి. ఢిల్లీ పోలీసు క్రైం బ్రాంచ్ పర్యవేక్షణలో ఈ బ… Read More
దేవాలయం సమీపంలో తవ్వకాలు: 505 బంగారు నాణేలు లభ్యంచెన్నై: తమిళనాడులోని ఓ దేవాలయం పరిసరాల్లో జరిగిన తవ్వకాల్లో 505 బంగారు నాణేలు లభించాయి. ఈ బంగారు నాణేల మొత్తం బరువు 1.716 కిలోలుగా ఉంది. తమిళనాడులోని … Read More
ఢిల్లీ అల్లర్లు : 38కి చేరిన మృతుల సంఖ్య.. రక్తదానం చేసిన 34 మంది జవాన్లు..దేశ రాజధాని ఢిల్లీలోని ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో జరిగిన అల్లర్లలో మృతుల సంఖ్య 38కి చేరుకుంది. గురువారం సాయంత్రం 8గంటలకు మరో వ్యక్తి జీటీబీ ఆసుపత్రిలో చి… Read More
0 comments:
Post a Comment