లోక్సభలో మళ్లీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశం రచ్చకు దారి తీసింది. తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తనను దూషించేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ గాంధీ రాహుల్ గాంధీ మండిపడ్డారు.తనను ఎన్నిసార్లయినా దూషించవచ్చని అందుకు తానేమీ బాధపడనని కానీ తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ పట్టుబట్టారు. అంతకుముందు సీనియర్ కాంగ్రెస్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LPCOlu
అభ్యంతరాలు ఉన్నప్పుడు ఒప్పందంపై ముందుకెళా వెళ్లారు: రాహుల్ గాంధీ సూటి ప్రశ్న
Related Posts:
డిబేట్ : మహర్షి సినిమా పేరుతో మహా దోపిడీపై మీ కామెంట్..?రిలీజ్ కన్నా ముందే కొన్ని కారణాలతో సూపర్స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాపై వివాదాలు మొదలయ్యాయి. ఏ సినిమాకు లేనంతగా మహేష్ బాబు మహర్షి సినిమాకు… Read More
విందు కాదది విషం.. ఫుడ్ పాయిజనింగ్తో ముగ్గురు చిన్నారుల మృతి..నార్నూర్ : పెళ్లి సందడితో అప్పటి వరకు కళకళలాడిన ఆ ప్రాంతం ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోయింది. వివాహానికి వచ్చిన బంధువుల ముచ్చట్లు, నవ్వులతో సందడిగా ఉన్… Read More
అక్కడ ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తిరగలేని పరిస్థితి..ఎందుకో తెలుసా..?శ్రీలంక: శ్రీలంకలో ఆత్మాహుతి దాడుల తర్వాత దేశభద్రతా చర్యల్లో భాగంగా బురఖాలు ధరించడంపై ఆదేశ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బురఖాలపై నిషేధం … Read More
ఐఏయస్ అధికారి ఇంట్లో భారీ చోరీ: 85 లక్షలు..ఆభరణాలు మాయం : అంతా రహస్యంగా...!ఆయన ఓ సీనియర్ ఐఏయస్ అధికారి. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అధికారుల్లో ఒకరు. కీలకమైన శాఖలో ముఖ్యకార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆయన న… Read More
చెన్నై ఆస్పత్రిలో దారుణం .. విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో వెంటిలేటర్ పై ఉన్న ఐదుగురు రోగులు మృతితమిళనాడులోని మధురై ఆసుపత్రిలో దారుణం జరిగింది. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. మదురైలో … Read More
0 comments:
Post a Comment