2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అప్పుడే పొత్తులు పొడుస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశరాజకీయాలను శాసించే రాష్ట్రం ఉత్తర్ప్రదేశ్లో ఒకప్పటి శతృవులు అఖిలేష్, మాయావతిల మధ్య పొత్తు కుదిరింది. ఈ పొత్తు దేనికి సంకేతం.. కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ యేతర ప్రభుత్వాలు రావాలని అఖిలేష్ మాయావతిలు కోరుకుంటున్నారు.అలా చూస్తే కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం కోసం ఏపీ సీఎం చంద్రబాబు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2STI36G
ఆ ఇద్దరి నిర్ణయం ఈ ఇద్దరికి శాపమా వరమా..?
Related Posts:
ఏపీలో వరుస కేసులతో టీడీపీ బెంబేలు- జగన్ పేరెత్తాలంటేనే నేతలకు దడఏపీలో స్ధానిక ఎన్నికలకు రంగం సిద్ధం అవుతున్న తరుణంలో విపక్ష టీడీపీ నేతలను వరుస కేసులు ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. గత ప్రభుత్వంలో వివిధ రూపాల్లో జరిగి… Read More
డిసెంబర్ 2021 కల్లా పోలవరం పూర్తి.. ఏపీ ప్రభుత్వంపైనే ఉంది: కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్అమరావతి: ఆంధ్రప్రదేశ్కు జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2021 డిసెంబర్నాటికల్లా పూర్తవుతుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేందర్ సింగ్ చెప్ప… Read More
వైఎస్ డ్రీమ్ ప్రాజెక్టులో కదలిక: బ్రాహ్మణి స్టీల్స్ టేకోవర్ లేదా అక్కడే కొత్త ఫ్యాక్టరీఅమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టుల్లో ఒకటి బ్రాహ్మణి స్టీల్స్. కర్ణాటకకు చెందిన భారతీయ జనతాపార్టీ మాజీ నాయకు… Read More
సీఎం సొంత జిల్లాలో కలకలం.. ఇవాళ ఏదో ఒకటి తేల్చుకోవాలని..''నాకు పోరాడే శక్తిలేదు.. ఇక్కడికి వచ్చేముందు మానవ హక్కుల సంఘానికి లెటర్ రాసిన. ఇయ్యాల ఏదో ఒకటి తేల్చుకోవాలనే వచ్చిన. నా భార్య చనిపోయింది.. కొడుక్కి ఉ… Read More
తెలంగాణ గడ్డ మీద కరోనా వైరస్ నమోదు కాలే, దుబాయ్లోనే..ఆ రెండు రిపోర్టులు నెగిటివ్: ఈటలతెలంగాణ గడ్డ మీద ఇప్పటివరకు కరోనా వైరస్ నమోదు కాలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. దుబాయ్లో తెలంగాణ వ్యక్తికి వైరస్ సోకిందని, అత… Read More
0 comments:
Post a Comment