జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై వైసిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 120 సీట్ల వరకు గెలుస్తారని చెబుతున్న విజయమ్మ..పవన్ ఏం చేసారని ప్రశ్నిస్తున్నారు. మూడున్నారేళ్లు ఏమీ మాట్లాడని పవన్..ఇప్పుడు తిట్టీ..తిట్టనట్లుగా ముఖ్యమంత్రి - లోకేష్ విషయంలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ACOAvl
పవన్ జగన్ ను ఫాలో అయ్యారు, చంద్రబాబు మళ్లీ పిలుస్తున్నారు: విజయమ్మ వ్యాఖ్యల కలకలం
Related Posts:
అది కావాలంటే ఇది చేయాల్సిందే.. బాబా రామ్ దేవ్ శాంతి సూత్రంఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. కొందరైతే ఆ దాడి నుంచి ఇంకా కోలుకోలేదు. ఉగ్రదాడితో 40 మందికి పైగా జవాన్లను పొట్టనపెట్టుకోవడాన… Read More
పీఆర్వోలను కూడా నియమించుకోలేని మంత్రులు .. సీఎం కనుసన్నల్లో కార్పోరేట్ పాలనతెలంగాణ రాష్ట్రంలో నూతనంగా మంత్రులుగా నియమించబడిన వారు పేరుకు మాత్రమే మంత్రులుగా ఉండబోతున్నారు. పాలనా వ్యవహారాలను సీఎంవో పరోక్షంగా చేతుల్లోకి తీసుకుంట… Read More
ఆ ఇద్దరికీ పవన్ కళ్యాణ్ అవసరం: ఇదే జరుగుతుంది... ఏపీ ప్రజలకు జనసేనాని సరికొత్త పిలుపుఅమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కర్నూలు జిల్లా పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన జిల్లా పర్యటనలో అధికార, … Read More
సద్గురు జ్ఞానం: సత్వగుణ లక్షణాలు, సత్య సోపానాలుమనం ఎంత చదివినను పూర్ణత్వం సిద్దించదు.సద్గురుతో సత్సంగాలు చేస్తుంటే మనకున్న విజ్జానం ఎంతదో తెలుస్తుంది. మనకు ఎంత తెలిసిన, ఎంత చదివిన మనకు అర్ధం అయ్యేద… Read More
నిరుద్యోగులకు శుభవార్త .. నేటి నుంచి గజ్వేల్లో ఎయిర్ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీనిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలి అనుకునేవారికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక సువర్ణ అవకాశాన్ని ఇస్తోంది. ఇండియన్ ఎయిర్ఫోర్స్… Read More
0 comments:
Post a Comment