జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై వైసిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 120 సీట్ల వరకు గెలుస్తారని చెబుతున్న విజయమ్మ..పవన్ ఏం చేసారని ప్రశ్నిస్తున్నారు. మూడున్నారేళ్లు ఏమీ మాట్లాడని పవన్..ఇప్పుడు తిట్టీ..తిట్టనట్లుగా ముఖ్యమంత్రి - లోకేష్ విషయంలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ACOAvl
పవన్ జగన్ ను ఫాలో అయ్యారు, చంద్రబాబు మళ్లీ పిలుస్తున్నారు: విజయమ్మ వ్యాఖ్యల కలకలం
Related Posts:
కరోనా దుర్మార్గం: పాక్లో హిందువుల ఆకలి కేకలు.. రేషన్ నిరాకరణ.. మోడీ పంపుతాడని ఎద్దేవా..కరోనా వైరస్ బారి నుంచి ప్రజల్ని కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించగా.. పాకిస్తాన్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. దేశవ్యాప… Read More
ఏపీలో ఏడాది కిందటే కరోనా వైరస్.. వచ్చుంటే బాగుండనే క్రూరత్వం చంద్రబాబుది: వైసీపీ ఫైర్సంఘటన ఎలాంటిదైనా.. సందర్భాలు ఏవైనా.. శవాలపై పేలాలు ఏరుకోవడమే చంద్రబాబు నైజమని, ఆయన దాన్ని ఎప్పటికీ వదిపెట్టబోడని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించార… Read More
కరోనా వైరస్లో కొత్త ట్విస్ట్: పేషెంట్లకు వాసన, రుచి తెలియట్లేదంటే..మృత్యువు సమీపించినట్టేనటన్యూయార్క్: భయానక కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు ఓ సరికొత్త అంశాన్ని కనిపెట్టారు. కరోనా వైరస్ సోకిన పేష… Read More
Coronavirus కాటు: చైనా నుంచి వచ్చి తప్పించుకుని ఊరూరు తిరిగేశాడు, సీఎం ఊరిలో!బెంగళూరు/ శివమొగ్గ: ప్రపంచం మొత్తాన్ని హడలు పుట్టిస్తున్న కరోనా వైరస్ (COVID-19) పుట్టిన చైనా దేశం నుంచి భారత్ వచ్చిన వ్యక్తి అధికారుల ఆదేశాలను లెక్కచ… Read More
కరోనా కలకలం: తీహార్ జైలు నుంచి 419 మంది ఖైదీల విడుదల, త్వరలో మరో 2581 ఖైదీలు కూడాన్యూఢిల్లీ: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తీహార్ జైలులోని 419 మంది ఖైదీలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 356 మందిని 45 రోజుల మధ్యంతర బె… Read More
0 comments:
Post a Comment