Friday, January 18, 2019

ఏపీలో ప్రచారానికి నందమూరి సుహాసిని సిద్ధం, టీడీపీ వెంటే కుటుంబం

హైదరాబాద్/గుంటూరు: తమ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే తాను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోను ప్రచారం చేస్తానని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు, ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నందమూరి సుహాసిని అన్నారు. ఆమె గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RWjY1M

0 comments:

Post a Comment