ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన ఆకస్మికంగా రద్దు అయింది. ఈ నెల 22 నుండి 26 వరకు దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్దిక సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం హాజరు కావాల్సి ఉంది. అయితే, తాజాగా జగన్ - కేటీఆర్ భేటీ..ఏపిలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో పర్యటన రద్దు చేసుకోవాలని మంత్రులు సీయం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HrEBiq
చంద్రబాబు దావోస్ పర్యటన రద్దు.. కెటిఆర్ - జగన్ మీటింగ్ ఎఫెక్ట్..!
Related Posts:
ఏపీలో కొత్తగా 379 కరోనా కేసులు... మరో ముగ్గురి మృతి...ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల ఉధృతి తగ్గినట్లే కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు వందల లోపే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో… Read More
కొత్త స్ట్రెయిన్ : అదే జరిగితే మన హెల్త్ కేర్ సిస్టమ్ కుప్పకూలడమే.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సైంటిస్ట్భారత్లో కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలో 'ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్' వైరస్ హాట్ స్పాట్గా మారి దేశం మొత్తాన్ని కలవరపెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటు… Read More
Interesting:కరోనా మరణాల నుంచి ట్వీట్ల వరకు: ట్రంప్ హయాంలో గణాంకాలువాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొద్ది రోజుల్లో వైట్హౌజ్ను వీడనున్నారు. ఈ క్రమంలోనే తన హయాంలో అమెరికా ఏం సాధించింది... ట్రంప్ పాత… Read More
2024లోనూ నరేంద్ర మోడీదే అధికారం, భారతరత్న ఇవ్వాలి: కాంగ్రెస్ నేత శంకర్రావు సంచలనంహైదరాబాద్: ఆయనో కాంగ్రెస్ సీనియర్ నేత, ముఖ్యంగా సోనియా గాంధీకి పరమ భక్తుడు కానీ, ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సోనియా గాంధీకి గుడి కూడా… Read More
కేంద్రం ఓపెన్ మైండ్తో వస్తే మాట్లాడుతామన్న రైతులు -ఆరోవిడత చర్చలపై కీలక పరిణమాంసంస్కరణల పేరుతో కేంద్ర సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలు బుధవారంతో 28వ రోజుకు చేరాయి. రైతు సంఘాలు ప్రభుత్… Read More
0 comments:
Post a Comment