Friday, January 18, 2019

బీజేపీ ఇంత చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది: మాయావతి

ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీ కాంగ్రెస్‌లపై ధ్వజమెత్తారు. రెండు పార్టీలు దళిత వ్యతిరేక పార్టీలుగా ఆమె అభివర్ణించారు. మాయావతి 63వ జన్మదిన వేడుకలు అమ్రోహాలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యకర్తలు భారీ కేకును ఏర్పాటు చేశారు. అందులో ఓ కేకు ముక్క అందుకోవడం కోసం అభిమానులు కార్యకర్తలు పోటీపడ్డారు. ఈ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RXyTIM

Related Posts:

0 comments:

Post a Comment