ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అనంతపురం ఎంపీ జేసీ దివాకర రెడ్డి మరోసారి అదే తరహాలో వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాన్ తమ తో కలిసి సహకరించాలని నేరుగా ముఖ్యమంత్రి కోరితే..వపన్ ఆ ప్రతిపాదన ను తిరస్కరించారు. తాజాగా..టిడిపి ఎంపీ జేసి దివాకర రెడ్డి జగన్ తో మైత్రికి సిద్దమంటున్నారు..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CNILN9
జగన్ తో మైత్రికి సిద్దం : రాజకీయాలు అంటే అంతే : జేసి దివాకరరెడ్డి సంచలనం..!
Related Posts:
చత్తీస్ గఢ్ భారీ ఎన్కౌంటర్ తర్వాత అక్కడి పరిస్థితి ఎలా ఉందో తెలుసా..! (వీడియో)బస్తర్ : చత్తీస్ గఢ్ లో మరోసారి తుపాకుల మోత మోగింది. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బస్తర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయ… Read More
ఏం రిపోర్టింగ్రా నాయనా.. వరద నీటి లోతులో మునిగి తేలుతూ..! (వీడియో)ఇస్లామాబాద్ : అనువుగాని చోట అధికులమనరాదు అనే సామెతను విస్మరిస్తున్నారు కొందరు రిపోర్టర్లు. ఇక లైవ్ రిపోర్టింగ్ పిచ్చి రానురాను పీక్ స్టేజీకి వెళ్లిపోత… Read More
తల్లి తన కుమారుడిని ముద్దాడటాన్ని సెక్స్ అంటారా? మాజీ ముఖ్యమంత్రి!పాట్నా: సమాజ్వాది పార్టీ లోక్సభ సభ్యుడు ఆజం ఖాన్ ఇటీవలే లోక్సభలో భారతీయ జనతాపార్టీ సభ్యురాలు రమాదేవిని ఉద్దేశించిన చేసిన సెక్సీయస్ట్ కా… Read More
సూపర్ పోలీస్! విద్యార్థిని భుజాన వేసుకుని అడవిలో రెండు కిలోమీటర్లు కాలినడక!కడప: కడపకు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ చేసిన సాహసానికి సోషల్ మీడియా సలాం కొడుతోంది. ఆయనను సూపర్ పోలీస్గా ఆకాశానికెత్తేస్తోంది. ఇంతకీ ఆయన … Read More
100 శాతం విశ్వాస తీర్మాణంలో విజయం సాధిస్తాం... యడ్యూరప్పమరో కొద్ది గంటల్లో కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస తీర్మాణంలో తాము నెగ్గుతామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప దీమా వ్యక్తం చేశాడు. వంద శాతం విశ్వాస పరీక్షలో విజయం స… Read More
0 comments:
Post a Comment