ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అనంతపురం ఎంపీ జేసీ దివాకర రెడ్డి మరోసారి అదే తరహాలో వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాన్ తమ తో కలిసి సహకరించాలని నేరుగా ముఖ్యమంత్రి కోరితే..వపన్ ఆ ప్రతిపాదన ను తిరస్కరించారు. తాజాగా..టిడిపి ఎంపీ జేసి దివాకర రెడ్డి జగన్ తో మైత్రికి సిద్దమంటున్నారు..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CNILN9
జగన్ తో మైత్రికి సిద్దం : రాజకీయాలు అంటే అంతే : జేసి దివాకరరెడ్డి సంచలనం..!
Related Posts:
`బాగా ఉక్కపోస్తోంది..బట్టలు విప్పేసి, దిగేటప్పుడు వేసుకోవచ్చా?` విమాన సిబ్బందికి అనుమతి అడిగిన మహిళమాంఛెస్టర్: `బాగా ఉక్కపోస్తోంది..బట్టలు విప్పేసి, దిగేటప్పుడు వేసుకోవచ్చా?`.. సుమారు 30 సంవత్సరాల వయస్సున్న ఓ మహిళా ప్రయాణికులు వేసిన ఈ ప్రశ్నకు ఎయిర్… Read More
జెట్ ఎయిర్వేస్కు ఉద్యోగుల సెగ.. 1100 మంది పైలట్లు డ్యూటీ బంద్ముంబయి : జెట్ ఎయిర్వేస్కు మరోసారి ఉద్యోగుల సెగ తాకింది. 1100 మంది పైలట్లు విధులకు దూరంగా ఉండాలనుకోవడం ఆ సంస్థకు తలనొప్పిలా పరిణమించింది. దాదాపు మూడ… Read More
సాఫ్ట్వేర్ ఉద్యోగిని హత్య.. ట్రావెల్బ్యాగ్లో ప్యాక్ చేసిన ప్రియుడు ! ఎందుకో తెలుసా ?హైద్రబాద్ నగరంలో మరో సాఫ్ట్వేర్ మహిళ దారుణ హత్యకు గురైన పోలీసులు చేధించారు. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా లావణ్యను హత… Read More
అంబేడ్కర్ విగ్రహం సీరియస్ స్పందించిన పోలీసులు, ఇద్దరు అరెస్ట్బాబా సాహెబ్ అంబెద్కర్ విగ్రహం ధ్వంసం చిలికి,చిలికి గాలివానగా తయారవుతోంది. అంబేడ్కర్ విగ్రహం డంపింగ్ యార్డ్ కు తరలడంపై రాజకీయ ఒత్తిడిలకు తలోగ్గిన ప్రభు… Read More
పోలీసుల్లో ఇలాంటి సీఐ వేరయా..! దండాలు, గులాబీలతో గాంధీమార్గంకాగజ్ నగర్ : పోలీసులంటే తిడతారు. చేతిలో లాఠీ ఉందని కొడతారు. ఇది ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం. కానీ పోలీసుల్లో ఇలాంటి సీఐ వేరయా! అంటూ నిరూపిస్తున్నారు క… Read More
0 comments:
Post a Comment