జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసును ఎన్ఐఏ కు అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా ఈ కేసు రాజకీయంగా అనేక మలుపులు తిరిగింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం చేయించిన దాడిగా వైసిపి..ఇటు జగన్ సానుభూతి కోసం చేయించుకున్న దాడి టిడిపి పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ఇక, తాజాగా హైకోర్టు సూచన మేరకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TpnazZ
Friday, January 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment