అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తాము తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని తెలంగాణ రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం చెప్పారు. అయితే ఆ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది తాము కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేవలం ప్రచారానికే పరిమితం అయిన నాయకుడు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VROFEq
Tuesday, January 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment