అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల ఫిర్యాదు పైన సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. దర్యాఫ్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అదనపు డీసీపీ రఘువీర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం పని చేయనుంది. షర్మిల ఆదివారం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QSFHDi
ప్రభాస్ ఇష్యూ: షర్మిల ఫిర్యాదుతో కేసు నమోదు, రంగంలోకి ప్రత్యేక దర్యాఫ్తు బృందం
Related Posts:
ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకం .. బాంబు పేల్చిన జేడీయూ ...పాట్నా : బీజేపీ, జేడీయూ మధ్య క్రమ క్రమంగా దూరంగా పెరుగుతున్నట్టే అనిపిస్తోంది. ప్రస్తుతం ఆ రెండు పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న పరిస్థితి ఉం… Read More
ఎట్టకేలకు లొంగిపోయిన బీఎస్పీ ఎంపీ రాయ్ .. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టువారణాసి : విద్యార్థినిపై లైంగిక దాడి చేసి పరారీలో ఉన్న బీఎస్పీ ఎంపీ అతుల్ రాయ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతనిని పోలీసులు వారణాసి కోర్టులో ప్… Read More
నేడు అమరావతికి జనసేనాని పవన్ కళ్యాణ్ .. పార్టీ కోర్ కమిటీ కీలక భేటీఏపీ ఎన్నికల్లో పరాజయం పాలైన జనసేన పార్టీ ఏపీలో పరాజయానికి గల కారణాలపై ఇప్పటికే పలు మార్లు సమీక్ష నిర్వహించింది. ఇక ఏపీలో పవన్ కళ్యాన్ భీమవరం, గాజువాకల… Read More
ఎన్టీఆర్ ఫోటో ఉన్నప్పుడు వైయస్ ది ఎందుకు ఉండకూడదు..? విజయవాడ కార్పోరేషన్లో ఫోటోల పంచాయతీ..!విజయవాడ/హైదరాబాద్ : ఏపి ప్రభుత్వ శాఖల్లో ఫోటో పంచాయతీలు మొదలయ్యాయి. ఎన్టీర్ ఫోటో, వైస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోల మద్య తీవ్ర వాగ్వాదం జరుగుతోందది. బెజవాడ క… Read More
కోడెల వ్యవహారంపై టీడీపీ మౌనం..!ప్రస్తుత పరిస్థితిలో దూరంగా ఉండడమే బెటర్ అంటున్న నేతలు..!!అమరావతి/హైదరాబాద్ : 'కే టాక్స్' వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు, కుమార్తెపై వస్తున్న ఫిర్యాదులపై నోరు మెదపకూడదని టీడీపీ ని… Read More
0 comments:
Post a Comment