Thursday, January 31, 2019

చలి పంజా..! ఇంకెన్ని రోజులు గజగజ..?

హైదరాబాద్ : రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఇది మరో 2 రోజుల పాటు కొనసాగుతుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. బుధవారం హైదరాబాద్ లో 9.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రాత్రివేళలతో పాటు తెల్లవారుజామున చలి వీపరీతంగా ఉంటోంది. ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎన్నడూలేని విధంగా సిర్పూర్ లో కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీలకు పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DIFfnu

Related Posts:

0 comments:

Post a Comment