హైదరాబాద్ : రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పోయిన చోటే వెతుక్కుందాం అన్న చందంగా తయారయ్యింది పార్టీల పరిస్థితి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేటప్పుడు సాధారణ రుసుము చెల్లించే మాదిరి ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులు కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ పొందాలంటే దరఖాస్తుతో పాటు 25వేలు రుసుము చెల్లించాల్సి ఉంది. కాంగ్రెస్, అన్నాడీఎంకే పార్టీలు ఈ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UuZFWB
25వేలు కొట్టు..! పార్టీ టికెట్ పట్టు..!! రాజకీయ పార్టీల వింత పోకడ..!!
Related Posts:
తెలంగాణా చరిత్రలోనే భారీగా 20వేల కోట్లకు పైగా పెట్టుబడితో అమెజాన్ డేటా సెంటర్లు ..ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్ పేర్కొన్నారు . ప్రపంచంల… Read More
షాక్: వారం తర్వాతే అమెరికా ఫలితాలు -9రాష్ట్రాల్లోనే ఆలస్యం ఎందుకంటే -భారత ఈసీకి జేజేలుప్రపంచ దేశాలన్నింటినీ ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తుంది కాబట్టే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతున్నది. అగ్రరాజ్యం చరిత్రలోనే… Read More
ఇస్రో మరో వినూత్న ప్రయోగం: కౌంట్డౌన్ షురూ: ఎర్త్ అబ్జర్వేషన్: కమర్షియల్గానెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధక సంస్థ.. ఇస్రో మరో వినూత్న ప్రయోగానికి తెర తీసింది. దీనికి ముహూర్తం కూడా ఖాయం చేసింది. కౌంట్డౌన్ ఆరంభించింది. పోలార్ శ… Read More
కీలక స్పీచ్: జో బైడెన్కు భద్రత పెంచుతున్న అమెరికా సీక్రెట్ సర్వీస్వాషింగ్టన్: తదుపరి అమెరికా అధ్యక్షుడు ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతున్నప్పటికీ..ఎన్నికల ఫలితాల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ జోరు జూపిస్తున్నారు. ఇ… Read More
చంద్రబాబు వల్లే పోలవరం తిప్పలు .. మూడు రాజధానులపై గందరగోళం అందుకే : మంత్రి బుగ్గనఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీలో తాజా పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, మూడు రాజధానులకు సంబ… Read More
0 comments:
Post a Comment