న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన ఆయన ఆ తర్వాత రాష్ట్రపతి అయ్యారు. గత ఏడాది నాగ్పూర్లో ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కార్యక్రమంలో మాట్లాడారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని నిర్ణయించారు. ఆయనతో పాటు నానాజీ దేశ్ముఖ్, భూపేంద్ర హజారికాలకు కూడా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2S3IePy
Saturday, January 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment