తిరుమల : వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మహా క్రతువు ముగిసింది. సుధీర్గ ప్రజా సంకల్ప పాదయాత్ర నిన్నటితో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముడిసింది. అత్యంత జన వాహిని ముందు జగన్ తన పాదయాత్రను ముగిస్తున్నట్టు ప్రకటించారు. ఇక నేడు తిరుమల శ్రీవారిని సందర్శించుకుని తన మొక్కును చెల్లించుకోబోతున్నారు వైసీపి అదినేత జగన్ మోహన్ రెడ్డి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TIlfqt
Thursday, January 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment